Live Tv
బ్రేకింగ్ న్యూస్
టాప్ న్యూస్
ఆంధ్ర ప్రదేశ్
పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేసిన చంద్రబాబు
పల్నాడు జిల్లా లింగంగుంట్లలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేశారు. రైతుల ఖాతాల్లో రూ.3,125 కోట్లు జమ చేశారు. ఒక్కో రైతు ఖాతాలో రూ.7 వేల చొప్పున...
ఆంధ్ర ప్రదేశ్
ఆంధ్ర ప్రదేశ్
పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేసిన చంద్రబాబు
పల్నాడు జిల్లా లింగంగుంట్లలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేశారు. రైతుల ఖాతాల్లో రూ.3,125 కోట్లు జమ చేశారు. ఒక్కో రైతు ఖాతాలో రూ.7 వేల చొప్పున...
తెలంగాణ
టాప్ న్యూస్
రానున్న 2 గంటల్లో హైదరాబాద్కు భారీ వర్ష సూచన
హైదరాబాద్కు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం. రానున్న 2 గంటల్లో నగరంలో భారీ వర్షం కురుస్తుందని హెచ్చరించింది. మేడ్చల్, రంగారెడ్డి, నల్గొండ, గద్వాల.. మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలకు కూడా వర్ష...
ఎంటర్టైన్మెంట్
జీవీ.. యమా క్రేజీ..
జీవీ ప్రకాష్ కుమార్.. ఓ వైపు మ్యూజిక్ డైరెక్టర్ గా సంగీతం అందిస్తూ.. మరో వైపు హీరోగా నటిస్తూ.. కెరీర్లో దూసుకెళుతున్నాడు. అటు తమిళ్, ఇటు తెలుగులో క్రేజీ సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ...
రిషబ్తో రిస్క్ చేస్తున్నారా..?
రిషబ్ శెట్టి.. ఒకప్పుడు శాండిల్ వుడ్ కే పరిమితమైన హీరో. కానీ.. కాంతర మూవీతో తన మార్కెట్ పెరిగింది. పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అందుకనే.. రెమ్యూనరేషన్ బాగానే డిమాండ్ చేస్తున్నాడని ఆమధ్య...
ఓజీ 2 ప్లాన్ మారిందా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో మరచిపోలేని సినిమాల్లో ఒకటి ఓజీ. సుజిత్ తెరకెక్కించిన ఓజీ మూవీకి సీక్వెల్ ఉందని ప్రకటించారు కానీ.. ఇంత వరుకు ఎప్పుడు స్టార్ట్ చేస్తారో అప్ డేట్...
జక్కన్న.. నెక్ట్స్ ఏంటి..?
దర్శకధీరుడు రాజమౌళి.. వారణాసి అంటూ క్రేజీ పాన్ వరల్డ్ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పక్కా ప్లానింగ్ తో తెరకెక్కిస్తున్న వారణాసి 2027 ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో...
ఎన్టీఆర్ ప్రాజెక్ట్.. సూర్యతో సెట్ అయ్యిందా..?
ఒకరి కోసం కథ రాస్తే.. మరోకరితో సెట్ అవుతుండడం అనేది అప్పుడప్పుడు జరుగుతుంటుంది. అందుకనే.. కథ ఎవరికి రాసి పెట్టి ఉంటే.. వారితోనే సెట్ అవుతుంది అంటుంటారు. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్...
రూటు మార్చిన క్రేజీ బ్యూటీ..
ఇండస్ట్రీలో ఎవరి కెరీర్ ఎలా టర్న్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. ఒక్కోసారి కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టేసినా.. ఊహించని విధంగా మళ్లీ స్టార్ట్ అవుతుంటుంది. ఎప్పుడూ ఊహించని క్రేజీ ఆఫర్స్ వస్తుంటాయి....
జాతీయం
క్రైమ్
మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో ఘటన… ఆలయం మండపం కూలి నలుగురు మృతి
మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. యశ్వాడి గ్రామంలోని ఓ దేవాలయం మండపం (బయటి హాలు) పైకప్పు కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యయి. సుమారు 20 మంది భక్తులు...
అంతర్జాతీయం
అంతర్జాతీయం
అబుదాబిలో నీట్ పరీక్షా కేంద్రం కేటాయింపు..అతడి లాగిన్ ద్వారానే ఎంపికైందని ఎన్టీఏ స్పష్టం
నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్కు సంబంధించి నాగ్పూర్కు చెందిన అభ్యర్థికి అబుదాబి పరీక్షా కేంద్రం కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో NTA శనివారం వివరణ ఇచ్చింది. తమ రికార్డుల ప్రకారం, నాగ్పూర్...
క్రైమ్
మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో ఘటన… ఆలయం మండపం కూలి నలుగురు మృతి
మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. యశ్వాడి గ్రామంలోని ఓ దేవాలయం మండపం (బయటి హాలు) పైకప్పు కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యయి. సుమారు 20 మంది భక్తులు...
లంచం డిమాండ్… ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏఎస్పేట తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ రైతు నుండి తహసిల్దార్ డి. శాంతి స్వరూప్ 20 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా...
ఇవాళ భిన్నంగా చేయాలనుకుంటున్నా… ఆత్మహత్యకు ముందు నీట్ అభ్యర్థి సెల్ఫీ వీడియో
నీట్ రీ ఎగ్జామ్కు రెండు రోజుల ముందు నీట్ అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. మృతుడిని ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్కు చెందిన జతిన్ కుమార్గా గుర్తించారు. అతను విజయ్నగర్లోని హెచ్-బ్లాక్ ప్రాంతానికి చెందినవాడు....
ఐఐటీ బాంబే క్యాంపస్లో కుక్కను చంపిన చిరుత
ముంబైలోని ఐఐటీ-బాంబే (IIT-Bombay) క్యాంపస్లో చిరుత సంచారం కలకలం రేపింది. జూన్ 19 అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో పవాయ్లోని ఐఐటీ-బాంబే సిబ్బంది హాస్టల్ ప్రాంగణంలో ఓ చిరుత వీధి కుక్కపై...
పవన్రాజే నింబాల్కర్ హత్య కేసు.. 20 ఏళ్ల తర్వాత నిర్దోషులుగా తేల్చిన కోర్టు
2006లో జరిగిన మహారాష్ట్ర కాంగ్రెస్ నేత పవన్ రాజే నింబాల్కర్ హత్య కేసులో నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ముంబైలోని స్పెషల్ కోర్టు తీర్పు ఇచ్చింది. 2006 జూన్ 3న నింబాల్కర్ (41), ఆయన...
గుట్టల గుట్టల నోట్ల కట్టలు.. నరహరి లాకర్లో రూ.కోటిన్నర నగదు
ల్యాండ్స్& సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి కేసులో ACB దర్యాప్తు కొనసాగుతోంది. ఏసీబీ అధికారులు కెనరా బ్యాంక్లో లాకర్ను తెరిచారు. నరహరి లాకర్లో ఉన్న రూ.కోటిన్నర నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల నరహరి...
స్పోర్ట్స్
తెలంగాణ క్రికెట్ లీగ్కు సర్వం సిద్ధం…తగ్గేదేలే
ఐపీఎల్కు ధీటుగా తెలంగాణ క్రికెట్ లీగ్కు తెరలేచింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా టీజీ20 క్రికెట్ లీగ్కు కౌంట్డౌన్ మొదలైంది. జూన్ 21వ తేదీ ఆదివారం సాయంత్రం నుంచి పోరు షురూ కానుంది....
హీరో విజయ్ దేవరకొండకు TCA లీగల్ నోటీసులు
హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లీగల్ నోటీసులు పంపింది. HCA టీజీ20 లీగ్ను ప్రమోట్ చేయడంపై నోటీసులు ఇచ్చింది. HCA టీజీ20 లీగ్కు బీసీసీఐ అనుమతి లేదని TCA పేర్కొంది....
అల్జీరియాపై హ్యాట్రిక్.. రికార్డులు బద్దలు కొట్టిన మెస్సీ
ప్రపంచ ఫుట్బాల్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తూ అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ( Lionel Messi) బుధవారం అల్జీరియాపై తన తొలి ఫిఫా వరల్డ్ కప్ హ్యాట్రిక్ను నమోదు చేశాడు. కాన్సాస్ సిటీలోని యార్రో...
డకౌట్ నుంచి తప్పించుకున్న వైభవ్ సూర్యవంశీ
ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న ముక్కోణపు సిరీస్లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ డకౌట్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. షామ్స్ బౌలింగ్లో వైభవ్ కొట్టిన బంతిని ఫరూదూన్ అందుకున్నాడు....
టీజీ20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్గా విజయ్ దేవరకొండ
టీజీ20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్గా విజయ్ దేవరకొండ వ్యవహరించనున్నారు. హెచ్సీఏ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ నియమితులయ్యారు. శ్రీనిధి యూనివర్సిటీ టైటిల్ స్పాన్సర్గా...
టైమ్ మ్యాగజైన్లో భారత క్రీడాకారిణి స్మృతి మంధాన పేరు
భారత ప్రముఖ మహిళా క్రికెట్ క్రీడాకారిణి స్మృతి మంధానకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన '2026 అత్యంత ప్రభావవంతమైన 100 మంది క్రీడాకారుల జాబితాలో స్థానం సంపాదించారు. అంతర్జాతీయంగా...
సూర్యవంశీ కుటుంబం నుంచి మరో యువ బ్యాటర్
సూర్యవంశీ కుటుంబం నుంచి మరో యువ క్రికెటర్ తన బ్యాటింగ్తో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా నిలిచాడు. అతనే వైభవ్ సూర్యవంశీ తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ. బీహార్లోని సమస్తిపూర్లో జరిగిన ఓ స్థానిక...
భారత షూటర్, కోచ్ జస్పాల్ రాణా మృతి
భారత షూటర్, కోచ్ జస్పాల్ రాణా 49 ఏళ్ల వయసులో మృతి చెందారు. ఢిల్లీలోని మాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఇదే ఆస్పత్రిలో ఇటీవలే ఆయనకు స్టంట్ ఆపరేషన్ జరిగింది....
గ్యాలెరీ
త్రిప్తి దిమ్రి రూ.14 కోట్ల ముంబై బంగ్లా…
బాలివుడ్ నటి త్రిప్తి దిమ్రీ.. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నారు. ఆమె నటించిన తాజా చిత్రం మా బెహెన్.. ఈ నెల మొదటివారంలో నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. కాలా, యానిమల్ చిత్రాల్లో నటనకుగాను ఆమెకు మంచి...
క్రైమ్
నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ-ఫిఫ్టీ 154 పాయింట్లు నష్టపోయి.. 24,013 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 607 పాయింట్లు నష్టపోయి.. 76,802 వద్ద ట్రేడవుతోంది. వరుసగా రెండోరోజు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో...
రూ.38,424 కోట్లకు చేరిన రక్షణ ఎగుమతులు
2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ ఎగుమతులు ఆల్టైమ్ హై స్థాయికి చేరుకున్నాయి. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం... రక్షణ ఎగుమతులు రూ.38,424 కోట్లకు చేరుకుని, గత...
సడెన్గా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లకు ఎందుకు మెటా ఛార్జ్ చేస్తోంది?
ఇటీవల మెటా సంస్థ తన ప్రధాన యాప్లైన ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ కోసం ప్రపంచవ్యాప్తంగా సబ్స్క్రిప్షన్ ప్లాన్లను ప్రారంభించింది. వ్యాపారాలు, కంటెంట్ క్రియేటర్లు, మెటా ఏఐ వినియోగదారుల కోసం కొత్త...
దగ్గుమందు సిరప్ల వినియోగంపై కేంద్రం కీలక ఆదేశాలు..ప్రిస్క్రిప్షన్ లేకుండా
దగ్గుమందు సిరప్ల వినియోగంపై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ప్రిస్క్రిప్షన్ లేకుండా నేరుగా మెడికల్ షాపుల్లో దంగు మందు కొనుగోలు చేయకుండా కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది....
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ-ఫిఫ్టీ 330 పాయింట్లు పెరిగి.. 23,953 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 1115 పాయింట్లు లాభపడి.. 76,650 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మొన్న భారీ...
ఐపీఓతో 75 బిలియన్ డాలర్లను సమీకరించి చరిత్ర సృష్టించిన స్పేస్ఎక్స్
అతిపెద్ద ఐపీఓతో స్సేస్ ఎక్స్ సంస్థ చరిత్ర సృష్టించింది. అతిపెద్ద పబ్లిక్ కంపెనీల సరసన చేరింది. సంస్థ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్గా నిలిచే దిశగా అడుగులు వేస్తున్నారు. గురువారం...


