ముద్రగడ పద్మనాభంకు అస్వస్థత

మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం అస్వస్థతకు గురయ్యారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది.

Latest Articles

సింగరేణి స్కాం బయటపడటంతో డైవర్షన్‌- రామచందర్ రావు

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఫణికుమార్‌ బీజేపీలో చేరారు. ఆయనను పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు. ఈ సందర్భంగా మాట్లాడిన రామచందర్‌రావు... రేవంత్‌ రెడ్డిపై ఫైరయ్యారు. సీఎం రేవంత్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్