కేటీఆర్కు మైనంపల్లి హనుమంతరావు కౌంటరిచ్చారు. మల్కాజ్గిరిలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే బట్టలిప్పి కొడతామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లలో లక్షల కోట్లు దోచుకున్నారని.. కేటీఆర్కు అమెరికా, కెనడాలో వందల ఎకరాలు ఉన్నాయని ఆరోపించారు. ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన ఘనత, రేషన్ కార్డుల పంపిణీ ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు. కేటీఆర్ను జైలులో వేస్తే సింపతీ వస్తుందని సీఎం అనుకోవచ్చని.. కానీ నష్టమేమీ ఉండదని చెప్పారు.
పిచ్చిపిచ్చిగా మాట్లాడితే బట్టలిప్పి కొడతాం- మైనంపల్లి హనుమంతరావు
0
39
Previous article
Latest Articles
పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 2,890 రూపాయలు పెరిగి లక్ష 49 వేల 730 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల...
- Advertisement -
- Advertisement -


