Live Tv
బ్రేకింగ్ న్యూస్
టాప్ న్యూస్
టాప్ న్యూస్
కేటీఆర్కు మంత్రి పొంగులేటి సవాల్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మంత్రి పొంగులేటి సవాల్ విసిరారు. హైదరాబాద్లో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినా.. రాజీనామా చేస్తానని కేటీఆర్ అంటున్నారని.. అర్బన్ ప్రాంతంలో మీ కంటే ఎక్కువ ఇళ్లు కడతామని...
ఆంధ్ర ప్రదేశ్
ఆంధ్ర ప్రదేశ్
SIR విషయంలో వైసీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి- వైఎస్ జగన్
SIR విషయంలో వైసీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు. ప. బెంగాల్, తమిళనాడులో SIRపై గొడవ జరిగిందని చెప్పారు. బెంగాల్లో 92 లక్షల...
తెలంగాణ
ఎంటర్టైన్మెంట్
చిరంజీవి జోక్యంతో సద్దుమణిగిన పర్సంటేజి వివాదం
టాలీవుడ్లో చాలా కాలంగా కొనసాగుతున్న పర్సంటేజి వివాదం ముగిసింది. మెగాస్టార్ చిరంజీవి జోక్యంతో సినీ ఇండస్ట్రీలో పర్సంటేజి వివాదం సద్దుమణిగింది. బుధవారం చిరంజీవితో మరోసారి తెలంగాణ ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. పర్సంటేజీ విధానంపై ఆయనతో...
ఎంటర్టైన్మెంట్
చిరంజీవి జోక్యంతో సద్దుమణిగిన పర్సంటేజి వివాదం
టాలీవుడ్లో చాలా కాలంగా కొనసాగుతున్న పర్సంటేజి వివాదం ముగిసింది. మెగాస్టార్ చిరంజీవి జోక్యంతో సినీ ఇండస్ట్రీలో పర్సంటేజి వివాదం సద్దుమణిగింది. బుధవారం చిరంజీవితో మరోసారి తెలంగాణ ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. పర్సంటేజీ విధానంపై ఆయనతో...
పెద్ది హెల్లల్లాలో సాంగ్.. మరో జిగేల్ రాణి అయ్యేనా..?
పెద్ది మూవీ నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కోసం అయితే.. తెర వెనుక చాలా చర్చ జరిగింది. బాలీవుడ్ బ్యూటీస్ తో ఈ స్పెషల్ సాంగ్ ఉంటుందని.. ప్రచారం...
వివాదాన్ని పరిష్కరించేది మెగాస్టారా..? పవర్ స్టారా..?
ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్.. మధ్య థియేట్రికల్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఎగ్జిబిటర్స్ పర్సంటేజ్ సిస్టమ్ కావాలంటే.. ప్రొడ్యూసర్స్ రెంటల్ సిస్టమ్ కావాలి అంటున్నారు.. పర్సంటేజ్ సిస్టమ్ కోసం కొన్నాళ్లు ఆగాలని.. అంటున్నారు. అయితే.....
పవన్ కల్యాణ్తో సినీ నిర్మాతల భేటీ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో సినీ నిర్మాతలు భేటీ అయ్యారు. రాజమండ్రిలో జరిగిన ఈ సమావేశంలో నాగవంశీ, రవిశంకర్, కిలారి సతీష్, సాహు గారపాటి, చెరుకూరి సుధాకర్ పాల్గొన్నారు. పర్సంటేజ్ విధానం,...
పద్మ పురస్కారాలు… ధర్మేంద్రకు పద్మవిభూషణ్
రాష్ట్రపతిభవన్లో పద్మ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరుగుతోంది. పద్మా అవార్డులను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అందజేస్తున్నారు. తొలి దఫా 66 మందికి పద్మ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ఇద్దరికి పద్మ విభూషణ్, ఆరుగురికి...
చిరంజీవితో ఎగ్జిబిటర్ల బృందం సమావేశం
మెగాస్టార్ చిరంజీవితో ఎగ్జిబిటర్ల బృందం సమావేశమైంది. ఈ సమావేశంలో కేఎల్ నారాయణ, దిల్రాజ్ పాల్గొన్నారు. పర్సంటేజ్ విధానంలోనే పెద్ది సినిమా విడుదలపై చిరంజీవితో ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడనున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్ల...
జాతీయం
జాతీయం
మోదీని కలిసిన విజయ్… తమిళనాడు సమస్యలపై వినతిపత్రం
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ బుధవారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై చర్చించారు. ఈ నెల ప్రారంభంలో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత...
అంతర్జాతీయం
అంతర్జాతీయం
బైజూ రవీంద్రన్కు 6 నెలల జైలు శిక్ష విధించిన సింగపూర్ కోర్టు
బైజూస్ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్కు సింగపూర్ కోర్టు జైలు శిక్ష విధించింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. 2024 ఏప్రిల్ నుంచి ఆయన ఆస్తులకు సంబంధించిన...
క్రైమ్
విజయన్ ఇంటి దగ్గర ఉద్రిక్తత…ఈడీ అధికారుల కారుపై దాడి
కేరళలోని తిరువనంతపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ (CMRL) కేసుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఇంటిలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టరు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి...
బండీ బగీరథ్ను కస్టడీకి తీసుకున్న పోలీసులు
బండీ బగీరథ్ను పేట్బషీరాబాద్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి పేట్బషీరాబాద్ పీఎస్కు తరలిస్తున్నారు. కూకట్పల్లి డీసీపీ ఆధ్వర్యంలో బండి భగీరథ్ను పోలీసులు ప్రశ్నించనున్నారు. తనను మానసికంగా , శారీరకంగా వేధించారని...
రూ.1,000 కోట్లు విలువైన కొకైన్ సీజ్
గుజరాత్లో కచ్ తీరంలో గుజరాత్ ఏటీఎస్, కోస్ట్గార్డ్ సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. పాకిస్తాన్లోని పోర్ట్ ఖాసీం నుంచి వచ్చిన నౌకలో తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా 100 కిలోల కొకైన్ పట్టుబడింది. ఈ...
బాల్క సుమన్పై సిటీ పోలీసులు కేసు నమోదు
బీఆర్ఎస్ నేత బాల్క సుమన్పై సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. సింగరేణి ఆస్తులను తగలబెట్టి కూల్చివేయాలంటూ ఆయన వ్యాఖ్యు చేశారు. మిలిటెంట్ యాక్టివిటీ...
బైజూ రవీంద్రన్కు 6 నెలల జైలు శిక్ష విధించిన సింగపూర్ కోర్టు
బైజూస్ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్కు సింగపూర్ కోర్టు జైలు శిక్ష విధించింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. 2024 ఏప్రిల్ నుంచి ఆయన ఆస్తులకు సంబంధించిన...
కేరళ మాజీ సీఎం విజయన్ ఇంట్లో ఈడీ రైడ్స్
కేరళ రాజకీయాల్లో ఈడీ రైడ్స్తో భారీ ప్రకంపనలు సృష్టించింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్ అవినీతి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేరళవ్యాప్తంగా ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర మాజీ సీఎం...
స్పోర్ట్స్
రేపు SRH వర్సెస్ RCB మ్యాచ్.. జోరుగా బ్లాక్ మార్కెట్ దందా
రేపు ఐపీఎల్ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. SRH వర్సెస్ RCB మ్యాచ్కు సిద్ధమైంది. ఉప్పల్ స్టేడియంలో ఇదే ఆఖరి మ్యాచ్. హై ఇంటెన్సిటీ మ్యాచ్ కావడంతో చూసేందుకు క్రికెట్...
శ్రీలంక పర్యటనకు భారత్-ఎ జట్టు ఎంపిక.. కెప్టెన్గా తిలక్ వర్మ
భారత్-ఎ జట్టు వచ్చే నెల శ్రీలంక పర్యటనకు సిద్ధమవుతోంది. జూన్ 9 నుంచి ప్రారంభమయ్యే ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్-ఎ, శ్రీలంక-ఎ, అఫ్గానిస్థాన్-ఎ జట్లు పోటీ పడనున్నాయి. ఈ టోర్నీ కోసం భారత...
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. టాప్లో టీమిండియా
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వార్షిక వన్డే జట్ల ర్యాంకింగ్స్లో టీమిండియా మరోసారి తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. మొత్తం 118 రేటింగ్ పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. గత కొన్నేళ్లుగా వన్డే ఫార్మాట్లో...
జార్ఖండ్ నుంచి రూ. 12వేల కోట్ల పన్ను వసూలు.. అత్యధిక పన్ను చెల్లింపుదారుగా ఎంఎస్ ధోని
బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను వసూళ్లకు సంబంధించి కీలక గణాంకాలను ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు రాష్ట్రాల నుంచి కలిపి సుమారు రూ.20 వేల...
ప్యాట్ కమిన్స్కు సీఏ నుంచి రూ. 113 కోట్ల భారీ డీల్
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) భారీ ఆఫర్ ఇచ్చినట్లు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టెస్టు క్రికెట్తో పాటు జాతీయ జట్టుకు పూర్తి స్థాయిలో...
గోల్ఫింగ్ ప్రతిభ ప్రదర్శనకు గోల్డెన్ ఆపర్ట్యూనిటీ గోల్ఫ్ టోర్నీ – టీ9 ఛాలెంజ్ గోల్ఫ్ టోర్నీ ఘనంగా ప్రారంభం
దేహదారుడ్యానికి, మానసిక వికాసానికి దోహదమయ్యేవి క్రీడలు. శారీరక ఆరోగ్యానికి చక్కని సాధనమైన క్రీడలు, మనిషికి నూతన శక్తి కల్గించి, కొత్త పుంతలు తొక్కిస్తాయి. మనోరంజక సాధకంగా నిలిచి వీక్షకులను ఆనందడోలికల్లో తేలియాడేలా చేస్తాయి....
గ్యాలెరీ
ఏమున్నాడురా బాబూ.. మహేశ్ పిక్స్ వైరల్
స్వతంత్ర, వెబ్ డెస్క్: వయసు పెరుగుతున్న కొద్దీ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కుర్రాడిలా మారిపోతున్నాడు. రోజుకురోజుకు మరింత నాజూకుగా తయారవుతున్నాడు. సహజంగానే అందగాడు అయిన మహేశ్ హెల్తీ డైట్ మెయింటెన్...
క్రైమ్
MSRDCకి రూ. 45 కోట్ల వడ్డీ చెల్లింపులు.. 2% పైగా పడిపోయిన HDFC బ్యాంక్ షేర్లు
మార్చిలో మాజీ ఛైర్మన్ అటాను చక్రవర్తి ఆకస్మికంగా పదవి నుంచి వైదొలగిన సమయంలో మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు చెల్లించిన రూ. 45 కోట్ల వడ్డీ చెల్లింపులపై హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంతర్గత...
బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే…
భారతీయుల జీవితంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు వంటి సందర్భాల్లో పసిడికి భారీగా డిమాండ్ ఉంటుంది. మన సంప్రదాయాలు, ఆచారాలతో బంగారం ఎంతో దగ్గరగా ముడిపడి ఉంది....
సీఎం రేవంత్ రెడ్డితో ఉబెర్ సీఈవో భేటీ.. హైదరాబాద్లో విస్తరణపై చర్చ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy) తో ఉబర్ సంస్థ సీఈవో దారా ఖోస్రోషాహి (Dara Khosrowshahi) జూబ్లీహిల్స్ నివాసంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉబెర్ విస్తరణ, భవిష్యత్ పెట్టుబడులు, టెక్నాలజీ...
భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు… ఒక్కరోజులో రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు, ఐటీ షేర్లలో భారీ అమ్మకాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు మార్కెట్ను కుదిపేశాయి.
వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్లో కూడా...
బంగారం కొనొద్దు.. ప్రధాని మోదీ పిలుపు వెనుక ఆర్థిక వ్యూహం ఏంటి?
ఇరాన్ యుద్ధం, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. “ఒక సంవత్సరం పాటు బంగారం...
జార్ఖండ్ నుంచి రూ. 12వేల కోట్ల పన్ను వసూలు.. అత్యధిక పన్ను చెల్లింపుదారుగా ఎంఎస్ ధోని
బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను వసూళ్లకు సంబంధించి కీలక గణాంకాలను ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు రాష్ట్రాల నుంచి కలిపి సుమారు రూ.20 వేల...


