Live Tv
బ్రేకింగ్ న్యూస్
టాప్ న్యూస్
టాప్ న్యూస్
టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు జ్యోతిష్య గండం.!
టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు జ్యోతిష్య గండం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వరుస వివాదాలతో మహేష్ గౌడ్పై అధిష్టానం సీరియస్గా ఉంది. కీలక పదవులు దక్కినా సవాళ్లు మాత్రం తప్పట్లేదు. కాంగ్రెస్లో అంతర్గత...
ఆంధ్ర ప్రదేశ్
ఆంధ్ర ప్రదేశ్
రాధా గాయత్రి మృతి కేసులో భర్త శ్రీచరణ్పైనే అనుమానాలు
విశాఖ యువతి రాధా గాయత్రి మృతి కేసులో భర్త శ్రీచరణ్పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆమె తల్లిదండ్రులు. ఉత్తరాఖండ్ ముస్సోరీలోని హోమ్ స్టేలో ఈనెల 15న రాధా గాయత్రి అనుమానాస్పద స్థితిలో మృతి...
తెలంగాణ
టాప్ న్యూస్
టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు జ్యోతిష్య గండం.!
టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు జ్యోతిష్య గండం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వరుస వివాదాలతో మహేష్ గౌడ్పై అధిష్టానం సీరియస్గా ఉంది. కీలక పదవులు దక్కినా సవాళ్లు మాత్రం తప్పట్లేదు. కాంగ్రెస్లో అంతర్గత...
ఎంటర్టైన్మెంట్
సర్కారు బాయి సినిమా నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్
శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరో హీరోయన్స్ గా నటిస్తున్న సినిమా "సర్కారు బాయి". ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్ఫణలో ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో...
బాలయ్య, కొరటాల టార్గెట్ ఫిక్స్..
నందమూరి బాలకృష్ణ.. స్పీడు మామూలుగా లేదు.. ఇప్పుడు బాలయ్య.. కొరటాల శివతో చేయనున్న మూవీని అమరావతిలో ప్రారంభించారు. ఈ భారీ చిత్రం ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్ ముఖ్య...
అమరావతిలో బాలకృష్ణ కొత్త సినిమా పూజా కార్యక్రమం.. క్లాప్ కొట్టిన లోకేశ్
అమరావతిలో ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ కొత్త సినిమా పూజా కార్యక్రమం నిర్వహించారు. బాలకృష్ణ 112 సినిమాకు మంత్రి లోకేష్ క్లాప్ కొట్టారు. బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా...
కిరణ్ అబ్బవరం లైనప్ మామూలుగా లేదుగా..
కిరణ్ అబ్బవరం.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి.. అంచలంచలుగా ఎదుగుతున్నాడు. హీరోగానే కాకుండా.. రైటర్ గా, ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా.. ఇలా తనలోని టాలెంట్ ని బయటపెడుతూ...
మాస్ రాజాని టెన్షన్ పెడుతున్న టాక్సిక్..?
కేజీఎఫ్ హీరో యశ్ నటించిన టాక్సిక్ మార్చిలో రావాల్సిన సినిమా. ఆతర్వాత జూన్ లో రిలీజ్ అన్నారు. ఆతర్వాత ఆగష్టులో లేదా దసరాకి విడుదల అన్నారు. రీసెంట్ గా.. సంక్రాంతిలో టాక్సిక్ రిలీజ్...
షాక్ ఇచ్చిన సామ్..
సమంత.. మా ఇంటి బంగారం అంటూ ప్రేక్షకుల ముందుకు రావడం.. ఈ మూవీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండడం తెలిసిందే. అయితే.. సామ్.. సినిమాకి కలెక్షన్స్ వస్తాయా..? వస్తే.. ఏ రేంజ్లో...
జాతీయం
క్రైమ్
నిద్ర లేదు.. ఆహారం లేదు…నిత్యం నరకం..వెట్టిచాకిరీ నుంచి 12 మందికి విముక్తి
నిద్ర లేదు.. ఆహారం లేదు...నిత్యం నరకం చూపించారు. మంచి జీతం ఇస్తామని ఆశ చూపించి కర్మాగారానికి తీసుకొచ్చారు. ఫోన్స్ లాగేసుకున్నారు. తుపాకీతో బెదిరించి, కెమెరాలతో నిఘా పెట్టి, నిర్బంధంచి వెట్టి చాకిరీ చేయించుకున్నారు....
అంతర్జాతీయం
అంతర్జాతీయం
విషాదాన్ని మిగిల్చిన వెనెజులా జంట భూకంపాలు…235 మంది మృతి
వెనెజువెలా జంట భూకంపాలు పెను విషాదాన్ని మిగిల్చాయి. అంతకంతకూ మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 235 మంది మృతి చెందారు. 4300 మందికి గాయాలయ్యాయి. భవన శిథిలాల కింద అనేక మంది...
క్రైమ్
విషాదాన్ని మిగిల్చిన వెనెజులా జంట భూకంపాలు…235 మంది మృతి
వెనెజువెలా జంట భూకంపాలు పెను విషాదాన్ని మిగిల్చాయి. అంతకంతకూ మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 235 మంది మృతి చెందారు. 4300 మందికి గాయాలయ్యాయి. భవన శిథిలాల కింద అనేక మంది...
నిద్ర లేదు.. ఆహారం లేదు…నిత్యం నరకం..వెట్టిచాకిరీ నుంచి 12 మందికి విముక్తి
నిద్ర లేదు.. ఆహారం లేదు...నిత్యం నరకం చూపించారు. మంచి జీతం ఇస్తామని ఆశ చూపించి కర్మాగారానికి తీసుకొచ్చారు. ఫోన్స్ లాగేసుకున్నారు. తుపాకీతో బెదిరించి, కెమెరాలతో నిఘా పెట్టి, నిర్బంధంచి వెట్టి చాకిరీ చేయించుకున్నారు....
రాధా గాయత్రి మృతి కేసులో భర్త శ్రీచరణ్పైనే అనుమానాలు
విశాఖ యువతి రాధా గాయత్రి మృతి కేసులో భర్త శ్రీచరణ్పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆమె తల్లిదండ్రులు. ఉత్తరాఖండ్ ముస్సోరీలోని హోమ్ స్టేలో ఈనెల 15న రాధా గాయత్రి అనుమానాస్పద స్థితిలో మృతి...
3 అఫైర్లు ఉన్నాయని అంగీకరించిన బిల్గేట్స్.. ఎప్స్టీన్ బ్లాక్మెయిల్ చేసేందుకు ప్రయత్నం
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ సంచలన విషయాలు వెల్లడించారు. జూన్ 10న అమెరికా హౌస్ ఓవర్సైట్ కమిటీ ముందు ముగ్గురు మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నట్లు అంగీకరించారు. 1...బ్రిడ్జ్ ప్లేయర్ మిలా ఆంటోనోవా,...
సాయికృష్ణది కస్టోడియల్ డెత్… సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్టు
సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. సాయికృష్ణది కస్టోడియల్ డెత్ అని రిమాండ్ రిపోర్టులో సిట్ అధికారులు తెలిపారు. సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేశారని చెప్పింది సిట్. నాన్ బెయిలబుల్...
ముగిసిన సీఐ నాగరాజు సిట్ విచారణ
విజయవాడ రౌడీ షీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో సీఐ నాగరాజు సిట్ విచారణ ముగిసింది. ప్రభుత్వాసుపత్రిలో నాగరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపట్లో నాగరాజును 2వ AJS కోర్టులో పోలీసులు హాజరుపర్చనున్నారు.
స్పోర్ట్స్
తెలంగాణ క్రికెట్ లీగ్కు సర్వం సిద్ధం…తగ్గేదేలే
ఐపీఎల్కు ధీటుగా తెలంగాణ క్రికెట్ లీగ్కు తెరలేచింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా టీజీ20 క్రికెట్ లీగ్కు కౌంట్డౌన్ మొదలైంది. జూన్ 21వ తేదీ ఆదివారం సాయంత్రం నుంచి పోరు షురూ కానుంది....
హీరో విజయ్ దేవరకొండకు TCA లీగల్ నోటీసులు
హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లీగల్ నోటీసులు పంపింది. HCA టీజీ20 లీగ్ను ప్రమోట్ చేయడంపై నోటీసులు ఇచ్చింది. HCA టీజీ20 లీగ్కు బీసీసీఐ అనుమతి లేదని TCA పేర్కొంది....
అల్జీరియాపై హ్యాట్రిక్.. రికార్డులు బద్దలు కొట్టిన మెస్సీ
ప్రపంచ ఫుట్బాల్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తూ అర్జెంటీనా దిగ్గజం లియోనల్ మెస్సీ( Lionel Messi) బుధవారం అల్జీరియాపై తన తొలి ఫిఫా వరల్డ్ కప్ హ్యాట్రిక్ను నమోదు చేశాడు. కాన్సాస్ సిటీలోని యార్రో...
డకౌట్ నుంచి తప్పించుకున్న వైభవ్ సూర్యవంశీ
ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న ముక్కోణపు సిరీస్లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ డకౌట్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. షామ్స్ బౌలింగ్లో వైభవ్ కొట్టిన బంతిని ఫరూదూన్ అందుకున్నాడు....
టీజీ20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్గా విజయ్ దేవరకొండ
టీజీ20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్గా విజయ్ దేవరకొండ వ్యవహరించనున్నారు. హెచ్సీఏ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ నియమితులయ్యారు. శ్రీనిధి యూనివర్సిటీ టైటిల్ స్పాన్సర్గా...
టైమ్ మ్యాగజైన్లో భారత క్రీడాకారిణి స్మృతి మంధాన పేరు
భారత ప్రముఖ మహిళా క్రికెట్ క్రీడాకారిణి స్మృతి మంధానకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన '2026 అత్యంత ప్రభావవంతమైన 100 మంది క్రీడాకారుల జాబితాలో స్థానం సంపాదించారు. అంతర్జాతీయంగా...
సూర్యవంశీ కుటుంబం నుంచి మరో యువ బ్యాటర్
సూర్యవంశీ కుటుంబం నుంచి మరో యువ క్రికెటర్ తన బ్యాటింగ్తో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా నిలిచాడు. అతనే వైభవ్ సూర్యవంశీ తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ. బీహార్లోని సమస్తిపూర్లో జరిగిన ఓ స్థానిక...
భారత షూటర్, కోచ్ జస్పాల్ రాణా మృతి
భారత షూటర్, కోచ్ జస్పాల్ రాణా 49 ఏళ్ల వయసులో మృతి చెందారు. ఢిల్లీలోని మాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఇదే ఆస్పత్రిలో ఇటీవలే ఆయనకు స్టంట్ ఆపరేషన్ జరిగింది....
గ్యాలెరీ
త్రిప్తి దిమ్రి రూ.14 కోట్ల ముంబై బంగ్లా…
బాలివుడ్ నటి త్రిప్తి దిమ్రీ.. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నారు. ఆమె నటించిన తాజా చిత్రం మా బెహెన్.. ఈ నెల మొదటివారంలో నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. కాలా, యానిమల్ చిత్రాల్లో నటనకుగాను ఆమెకు మంచి...
క్రైమ్
నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ-ఫిఫ్టీ 154 పాయింట్లు నష్టపోయి.. 24,013 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 607 పాయింట్లు నష్టపోయి.. 76,802 వద్ద ట్రేడవుతోంది. వరుసగా రెండోరోజు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో...
రూ.38,424 కోట్లకు చేరిన రక్షణ ఎగుమతులు
2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ ఎగుమతులు ఆల్టైమ్ హై స్థాయికి చేరుకున్నాయి. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం... రక్షణ ఎగుమతులు రూ.38,424 కోట్లకు చేరుకుని, గత...
సడెన్గా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లకు ఎందుకు మెటా ఛార్జ్ చేస్తోంది?
ఇటీవల మెటా సంస్థ తన ప్రధాన యాప్లైన ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ కోసం ప్రపంచవ్యాప్తంగా సబ్స్క్రిప్షన్ ప్లాన్లను ప్రారంభించింది. వ్యాపారాలు, కంటెంట్ క్రియేటర్లు, మెటా ఏఐ వినియోగదారుల కోసం కొత్త...
దగ్గుమందు సిరప్ల వినియోగంపై కేంద్రం కీలక ఆదేశాలు..ప్రిస్క్రిప్షన్ లేకుండా
దగ్గుమందు సిరప్ల వినియోగంపై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ప్రిస్క్రిప్షన్ లేకుండా నేరుగా మెడికల్ షాపుల్లో దంగు మందు కొనుగోలు చేయకుండా కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది....
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ-ఫిఫ్టీ 330 పాయింట్లు పెరిగి.. 23,953 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 1115 పాయింట్లు లాభపడి.. 76,650 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మొన్న భారీ...
ఐపీఓతో 75 బిలియన్ డాలర్లను సమీకరించి చరిత్ర సృష్టించిన స్పేస్ఎక్స్
అతిపెద్ద ఐపీఓతో స్సేస్ ఎక్స్ సంస్థ చరిత్ర సృష్టించింది. అతిపెద్ద పబ్లిక్ కంపెనీల సరసన చేరింది. సంస్థ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్గా నిలిచే దిశగా అడుగులు వేస్తున్నారు. గురువారం...


