Live Tv

బ్రేకింగ్ న్యూస్

టాప్ న్యూస్

పోక్సో కేసులో బండి భగీరథ్ కు షాక్.. బెయిల్ పిటిషన్ తోసిపుచ్చిన కోర్టు

పోక్సో కేసులో బండి భగీరథ్ కు షాక్ తగిలింది. బండి భగీరథ్ ను అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. బండి భగీరథ్...

ఆంధ్ర ప్రదేశ్

వైసీపీ సీనియర్లు ఎందుకు మౌనంగా ఉన్నారు?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార మార్పిడి జరిగిన తర్వాత ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి, కీలకమైన మంత్రి పదవులు అనుభవించిన బడా నాయకులంతా ఇప్పుడు...

తెలంగాణ

పోక్సో కేసులో బండి భగీరథ్ కు షాక్.. బెయిల్ పిటిషన్ తోసిపుచ్చిన కోర్టు

పోక్సో కేసులో బండి భగీరథ్ కు షాక్ తగిలింది. బండి భగీరథ్ ను అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. బండి భగీరథ్...

ఎంటర్టైన్మెంట్

నిన్న కార్తి.. నేడు సూర్య..

కోలీవుడ్ హీరోలు సూర్య, కార్తి.. ఈ ఇద్దరు బ్రదర్స్.. తమిళ్ లో ఎంత క్రేజ్ తెచ్చుకున్నారో.. తెలుగులో కూడా అదే రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నారు. అయితే.. నిన్న కార్తికి జరిగినట్టే.....

ఆ నలుగురు ఏం చేస్తున్నారు..? ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటి..?

మెగాస్టార్ చిరంజీవి, నట సింహం బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఈ నలుగురు సీనియర్ హీరోలు నాటి నుంచి నేటి వరుకు విభిన్న కథా చిత్రాల్లో.. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూనే ఉన్నారు.....

ఈ ఇయర్ లో వచ్చే క్రేజీ సినిమాలు ఏంటి..?

ఈ ఇయర్ ఫస్టాఫ్ లో భారీ, క్రేజీ సినిమాలు వస్తాయని ఎదురు చూసిన సినీ అభిమానులకు నిరాశే ఎదురైంది. ఇంకా చెప్పాలంటే.. ఈ సమ్మర్ ని ఇండస్ట్రీ వేస్ట్ చేసుకుంది. దీంతో సెకండాఫ్...

ఆ.. నలుగురు బాటలో.. ఇస్మార్ట్ రామ్..

ఎనర్జిటిక్ హీరో అంటే.. ఠక్కున గుర్తొచ్చేది రామ్. ఇంకా చెప్పాలంటే.. మన పక్కంటి కుర్రాడులా.. చాక్లెట్ బాయ్ లా.. క్లాస్ గా ఉండే రామ్.. మాస్ గా మెప్పించాలని తపించాడు. ఇస్మార్ట్ శంకర్...

తెలుగు ఫిలిం ఛాంబర్‌లో వాడీవేడి చర్చ.. నాగవంశీతో సునీల్‌ నారంగ్‌ వాగ్వాదం

ప్రముఖ నిర్మాత సురేశ్‌ బాబు (D. Suresh Babu) ఆధ్వర్యంలో తెలుగు ఫిలిం ఛాంబర్‌లో కీలక సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు హాజరై పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై చర్చించారు....

జైలర్ 2 ఆలస్యానికి.. అసలు కారణం ఏంటి..?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ వరుసగా ప్లాపుల్లో ఉన్న టైమ్ లో సక్సెస్ అందించిన మూవీ జైలర్. దీంతో ఈ మూవీకి సీక్వెల్ గా జైలర్ 2 చేస్తున్న విషయం తెలిసిందే. ఈ...

జాతీయం

విదేశీ ప్రయాణంపై పన్ను వార్తలను ఖండించిన ప్రధాని.. ఏ మాత్రం నిజం లేదంటూ పోస్ట్

విదేశీ ప్రయాణాలపై కేంద్ర ప్రభుత్వం కొత్తగా సెస్ లేదా పన్ను విధించే ఆలోచనలో ఉందంటూ వచ్చిన వార్తలను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. విదేశీ ప్రయాణాలపై పన్ను లేదా సర్‌చార్జ్ విధించే ప్రతిపాదనపై...

అంతర్జాతీయం

ట్రంప్‌తో కలిసి చైనా పర్యటన… మస్క్ వింత ఎక్స్ ప్రెషన్స్ వీడియో వైరల్

టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ చైనాలో జరిగిన ఓ హై-ప్రొఫైల్ విందులో అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే అది వ్యాపార చర్చలకు సంబంధించి కాదు.. ఆయన చేసిన ముఖ హావభావాల వల్ల సెంటర్...

క్రైమ్

పోక్సో కేసులో బండి భగీరథ్ కు షాక్.. బెయిల్ పిటిషన్ తోసిపుచ్చిన కోర్టు

పోక్సో కేసులో బండి భగీరథ్ కు షాక్ తగిలింది. బండి భగీరథ్ ను అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. బండి భగీరథ్...

నాంపల్లి రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వే స్టేషన్లో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్‌లో ఆగి ఉన్న హైదరాబాద్ - జైపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులోని B1, B2 బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సాయంత్రం 7.30 గంటలకు...

హైదరాబాద్: మణికొండ డాలర్‌ హిల్స్‌లో తెగిపడిపోయిన లిఫ్ట్‌…ఆరుగురు బీఆర్‌ఎస్‌ నాయకులకు గాయాలు

హైదరాబాద్‌లోని మణికొండ ప్రాంతంలోని డాలర్ హిల్స్ అపార్ట్‌మెంట్‌లో శుక్రవారం లిఫ్ట్ ప్రమాదం జరిగింది. ఐదో అంతస్తు నుంచి లిఫ్ట్ ఒక్కసారిగా కిందపడిపోయింది. ఆ సమయంలో లిఫ్ట్‌లో ఉన్న ఆరుగురు బీఆర్‌ఎస్ నాయకులు గాయపడ్డారు. వైరులు...

కర్ణాటకలో ఘోర ప్రమాదం.. వంతెనపై నుంచి కిందపడిన ట్రాక్టర్‌, ఆరుగురు మృతి

కర్ణాటక(Karnataka)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొట్టడంతో ట్రాక్టర్‌ అదుపుతప్పి వంతెనపై నుంచి కిందపడిపోయింది. ఈ దుర్ఘటనలో ఏడాది చిన్నారితో పాటు ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది గాయపడ్డారు. ఈ...

కోర్టును ఆశ్రయించిన బండి సంజయ్‌… పేరు వాడొద్దంటూ పిటిషన్‌

కేంద్ర మంత్రి బండి సంజయ్‌(Bandi Sanjay Kumar) పోక్సో కేసు వ్యవహారంలో తన పేరును భవిష్యత్తులో ఉపయోగించకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సిటీ సివిల్‌ కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే సోషల్‌ మీడియా,...

హయత్‌నగర్‌లో విషాదం.. భార్య మోసం చేసిందన్న మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య

హైదరాబాద్‌ శివారు హయత్‌నగర్‌ (Hayathnagar) పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొహెడ గ్రామానికి చెందిన గోవర్ధన్ అనే యువకుడు కుటుంబ కలహాలు, భార్య మోసం చేశిందన్న మనస్థాపంతో...

స్పోర్ట్స్

శ్రీలంక పర్యటనకు భారత్-ఎ జట్టు ఎంపిక.. కెప్టెన్‌గా తిలక్ వర్మ

భారత్-ఎ జట్టు వచ్చే నెల శ్రీలంక పర్యటనకు సిద్ధమవుతోంది. జూన్ 9 నుంచి ప్రారంభమయ్యే ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్-ఎ, శ్రీలంక-ఎ, అఫ్గానిస్థాన్-ఎ జట్లు పోటీ పడనున్నాయి. ఈ టోర్నీ కోసం భారత...

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌.. టాప్‌లో టీమిండియా

ఐసీసీ తాజాగా విడుదల చేసిన వార్షిక వన్డే జట్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా మరోసారి తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. మొత్తం 118 రేటింగ్ పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. గత కొన్నేళ్లుగా వన్డే ఫార్మాట్‌లో...

జార్ఖండ్ నుంచి రూ. 12వేల కోట్ల పన్ను వసూలు.. అత్యధిక పన్ను చెల్లింపుదారుగా ఎంఎస్ ధోని

బిహార్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను వసూళ్లకు సంబంధించి కీలక గణాంకాలను ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు రాష్ట్రాల నుంచి కలిపి సుమారు రూ.20 వేల...

ప్యాట్ కమిన్స్‌కు సీఏ నుంచి రూ. 113 కోట్ల భారీ డీల్‌

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) భారీ ఆఫర్ ఇచ్చినట్లు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టెస్టు క్రికెట్‌తో పాటు జాతీయ జట్టుకు పూర్తి స్థాయిలో...

గోల్ఫింగ్ ప్రతిభ ప్రదర్శనకు గోల్డెన్ ఆపర్ట్యూనిటీ గోల్ఫ్ టోర్నీ – టీ9 ఛాలెంజ్ గోల్ఫ్ టోర్నీ ఘనంగా ప్రారంభం

దేహదారుడ్యానికి, మానసిక వికాసానికి దోహదమయ్యేవి క్రీడలు. శారీరక ఆరోగ్యానికి చక్కని సాధనమైన క్రీడలు, మనిషికి నూతన శక్తి కల్గించి, కొత్త పుంతలు తొక్కిస్తాయి. మనోరంజక సాధకంగా నిలిచి వీక్షకులను ఆనందడోలికల్లో తేలియాడేలా చేస్తాయి....

దుబాయి వేదికగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా

సరిగ్గా 17 నెలల కిందట స్వదేశంలో వరుసగా తొమ్మిది విజయాలు సాధించి వన్డే వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌ అందుకునేందుకు అడుగు దూరంలో నిలిచిన టీమిండియాను ఫైనల్‌లో ఆస్ట్రేలియా దెబ్బకొట్టింది. అదే ఏడాది వరల్డ్...

గ్యాలెరీ

ఏమున్నాడురా బాబూ.. మహేశ్ పిక్స్ వైరల్

స్వతంత్ర, వెబ్ డెస్క్: వయసు పెరుగుతున్న కొద్దీ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కుర్రాడిలా మారిపోతున్నాడు. రోజుకురోజుకు మరింత నాజూకుగా తయారవుతున్నాడు. సహజంగానే అందగాడు అయిన మహేశ్ హెల్తీ డైట్ మెయింటెన్...

క్రైమ్

బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే…

భారతీయుల జీవితంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు వంటి సందర్భాల్లో పసిడికి భారీగా డిమాండ్ ఉంటుంది. మన సంప్రదాయాలు, ఆచారాలతో బంగారం ఎంతో దగ్గరగా ముడిపడి ఉంది....

సీఎం రేవంత్ రెడ్డితో ఉబెర్ సీఈవో భేటీ.. హైదరాబాద్‌లో విస్తరణపై చర్చ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి( Revanth Reddy) తో ఉబర్‌ సంస్థ సీఈవో దారా ఖోస్రోషాహి (Dara Khosrowshahi) జూబ్లీహిల్స్ నివాసంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉబెర్ విస్తరణ, భవిష్యత్ పెట్టుబడులు, టెక్నాలజీ...

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు… ఒక్కరోజులో రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు, ఐటీ షేర్లలో భారీ అమ్మకాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు మార్కెట్‌ను కుదిపేశాయి. వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్‌లో కూడా...

బంగారం కొనొద్దు.. ప్రధాని మోదీ పిలుపు వెనుక ఆర్థిక వ్యూహం ఏంటి?

ఇరాన్ యుద్ధం, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. “ఒక సంవత్సరం పాటు బంగారం...

జార్ఖండ్ నుంచి రూ. 12వేల కోట్ల పన్ను వసూలు.. అత్యధిక పన్ను చెల్లింపుదారుగా ఎంఎస్ ధోని

బిహార్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను వసూళ్లకు సంబంధించి కీలక గణాంకాలను ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు రాష్ట్రాల నుంచి కలిపి సుమారు రూ.20 వేల...

మైక్రోసాఫ్ట్‌ వాలెంటరీ ఎగ్జిట్‌ ప్రోగ్రామ్‌

ప్రపంచ టెక్నాలజీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ తన ఉద్యోగ వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. కంపెనీ తాజాగా వాలెంటరీ ఎగ్జిట్ ప్రోగ్రామ్ (Voluntary Exit Program - VEP) అనే సరికొత్త...

Feature Stories

RELATED NEWS