Live Tv
బ్రేకింగ్ న్యూస్
టాప్ న్యూస్
క్రైమ్
ఆపరేషన్ ఆక్టోపస్ 3.0
సిమ్ మాఫియాపై సైబర్ క్రైమ్ పోలీసుల ఉక్కుపాదం
సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు అందిస్తున్న 56 మంది అరెస్టు
ఆపరేషన్ ఆక్టోపస్ 3.0 చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు
13 రాష్ట్రాల్లో దాడులు
7 రోజుల పాటు 18...
ఆంధ్ర ప్రదేశ్
ఆంధ్ర ప్రదేశ్
డీలిమిటేషన్ మళ్లీ ప్రవేశపెట్టడానికి చంద్రబాబు పావులు కదుపుతున్నారా?
దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పెంపు, మహిళా రిజర్వేషన్ బిల్లులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి తీవ్రంగా దృష్టి సారించింది. గతంలో దక్షిణాది రాష్ట్రాల తీవ్ర అభ్యంతరాలతో ఆగిపోయిన ఈ బిల్లులను, వచ్చే నెల పార్లమెంట్ ప్రత్యేక...
తెలంగాణ
క్రైమ్
ఆపరేషన్ ఆక్టోపస్ 3.0
సిమ్ మాఫియాపై సైబర్ క్రైమ్ పోలీసుల ఉక్కుపాదం
సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు అందిస్తున్న 56 మంది అరెస్టు
ఆపరేషన్ ఆక్టోపస్ 3.0 చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు
13 రాష్ట్రాల్లో దాడులు
7 రోజుల పాటు 18...
ఎంటర్టైన్మెంట్
మీనాక్షి సెంటిమెంట్ మళ్లీ నిజమయ్యేనా..?
ఒక్కొక్కరికి ఒక్కొ సెంటిమెంట్ ఉంటుంది.. అదే సినీ జనాలకు అయితే.. ఈ సెంటిమెంట్ కాస్త ఎక్కువుగానే ఉంటుంది. మేటర్ ఏంటంటే.. ఇండస్ట్రీలో మీనాక్షి సెంటిమెంట్ ఒకటి ఉంది. దీంతో యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ.....
ఆ యంగ్ హీరో ఓకేసారి మూడు సీక్వెల్స్ చేస్తున్నాడా..?
సీక్వెల్ చేయడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. ఒక సినిమాకి సీక్వెల్ చేయడం అంటే ఓకే కానీ.. ఓ యంగ్ హీరో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు సినిమాలకు సీక్వెల్ చేస్తుండడం...
ఎల్లమ్మగా నటించే బ్యూటీ ఫిక్స్ అయ్యిందా..?
ఎల్లమ్మ.. ఈ సినిమాలో నటించే కథానాయిక ఎవరు అనేది సస్పెన్స్ గా మారింది. ఈ మూవీలో హీరోయిన్ ఫిక్స్ అంటూ పుకార్లు.. షికారు చేస్తున్నాయి కానీ.. అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రావడం...
భారీ ఆఫర్ కి.. త్రిష నో చెప్పిందా..?
ఇప్పుడు సినీ అభిమానుల్లో.. అలాగే సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు త్రిష. అంతే కాదండోయ్ ఈ చెన్నై బ్యూటీకి ఇప్పుడు భారీగా ఆఫర్స్ వస్తున్నాయి. రెమ్యూనరేషన్ కూడా భారీగా ఇచ్చేందుకు ఓకే...
నాగ్ అశ్విన్ మైండ్లో.. క్రేజీ మూవీ ఎవరితో..?
ఓ వైపు ఓ క్రేజీ మూవీని డైరెక్షన్ చేస్తూనే.. మరో వైపు డిఫరెంట్ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు సెన్సేషనల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. ప్రెస్టేజియస్ మూవీని డైరెక్ట్ చేస్తూ.. మరో మూవీని ఎందుకు...
మంచు మనోజ్.. మాస్టర్ ప్లాన్..
మంచు మనోజ్.. ఒకప్పుడు చాలా స్పీడుగా సినిమాలు చేశాడు. ఆతర్వాత కెరీర్లో గ్యాప్ వచ్చింది. హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ మంచు వారబ్బాయి రీసెంట్ గా విలన్ గా మారి సినిమాల్లో...
జాతీయం
జాతీయం
నయా ద్రావిడవాదంతో విజయ్ సరికొత్త మార్పు తీసుకురానున్నారా?
తమిళ రాజకీయాల్లో అత్యంత అనూహ్యంగా దూసుకొచ్చి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన దళపతి విజయ్.. తన రాజకీయ పంథాను ఒక సరికొత్త దిశలో నడిపిస్తున్నారు. ద్రావిడ పార్టీల ఆరు దశాబ్దాల ఆధిపత్యానికి తెరదించిన ఆయన.....
అంతర్జాతీయం
అంతర్జాతీయం
మెటాలో లేఆఫ్స్..ఉద్యోగుల మానసిక పరిస్థితి ఏంటంటే?
టెక్ దిగ్గజ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు అభద్రతాభావంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియని పరిస్థితుల్లో వారు ప్రతి రోజు దినదినగండంగా గడుపుతున్నారు. వచ్చే త్రైమాసికంలో తమ ఉద్యోగం ఉంటుందో ఉండదో తెలియక...
క్రైమ్
ఆపరేషన్ ఆక్టోపస్ 3.0
సిమ్ మాఫియాపై సైబర్ క్రైమ్ పోలీసుల ఉక్కుపాదం
సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు అందిస్తున్న 56 మంది అరెస్టు
ఆపరేషన్ ఆక్టోపస్ 3.0 చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు
13 రాష్ట్రాల్లో దాడులు
7 రోజుల పాటు 18...
బండి భగీరద్ పోక్సో వ్యవహారంలో మరో సిట్ ఏర్పాటు
బండి భగీరథ్ పోక్సో కేసుకు సంబంధించిన వివాదం మరింత ముదురుతోంది. ఈ వ్యవహారంలో హైకోర్టు న్యాయమూర్తిపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు, దుష్ప్రచారం జరిగిన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం...
బీటెక్ విద్యార్థినిపై క్లాస్మేట్ అత్యాచారం
హైదరాబాద్ నగర పరిధిలోని ఇబ్రహీంపట్నంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిపై ఆమె సహ విద్యార్థి అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి...
పెళ్లయిన ఐదు నెలలకే ట్విషా శర్మ మృతి.. ఎవరీ ట్విషా శర్మ?
ట్విషా శర్మ(Twisha Sharma) అనే 33 ఏళ్ల మాజీ మిస్ పుణే, ఎంబీఏ పట్టభద్రురాలు ఈ నెల ప్రారంభంలో భోపాల్( Bhopal) లోని తన భర్త ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది....
నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ల దందా …శంషాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ దాడి
శంషాబాద్ జోన్ టాస్క్ఫోర్స్ అధికారులు నిర్వహించిన దాడిలో నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ల అక్రమ దందా బట్టబయలైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అత్తేని కృష్ణ( Atteni Krishna) ను పోలీసులు అరెస్ట్ చేశారు.
దాడుల్లో...
మహారాష్ట్రలో పెళ్లి బృందం ట్రక్కును ఢీకొట్టిన కంటెనైర్… 12 మంది మృతి
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఒక పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ట్రక్కును వేగంగా వచ్చిన భారీ కంటైనర్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 12 మంది...
స్పోర్ట్స్
శ్రీలంక పర్యటనకు భారత్-ఎ జట్టు ఎంపిక.. కెప్టెన్గా తిలక్ వర్మ
భారత్-ఎ జట్టు వచ్చే నెల శ్రీలంక పర్యటనకు సిద్ధమవుతోంది. జూన్ 9 నుంచి ప్రారంభమయ్యే ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్-ఎ, శ్రీలంక-ఎ, అఫ్గానిస్థాన్-ఎ జట్లు పోటీ పడనున్నాయి. ఈ టోర్నీ కోసం భారత...
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. టాప్లో టీమిండియా
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వార్షిక వన్డే జట్ల ర్యాంకింగ్స్లో టీమిండియా మరోసారి తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. మొత్తం 118 రేటింగ్ పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. గత కొన్నేళ్లుగా వన్డే ఫార్మాట్లో...
జార్ఖండ్ నుంచి రూ. 12వేల కోట్ల పన్ను వసూలు.. అత్యధిక పన్ను చెల్లింపుదారుగా ఎంఎస్ ధోని
బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను వసూళ్లకు సంబంధించి కీలక గణాంకాలను ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు రాష్ట్రాల నుంచి కలిపి సుమారు రూ.20 వేల...
ప్యాట్ కమిన్స్కు సీఏ నుంచి రూ. 113 కోట్ల భారీ డీల్
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) భారీ ఆఫర్ ఇచ్చినట్లు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టెస్టు క్రికెట్తో పాటు జాతీయ జట్టుకు పూర్తి స్థాయిలో...
గోల్ఫింగ్ ప్రతిభ ప్రదర్శనకు గోల్డెన్ ఆపర్ట్యూనిటీ గోల్ఫ్ టోర్నీ – టీ9 ఛాలెంజ్ గోల్ఫ్ టోర్నీ ఘనంగా ప్రారంభం
దేహదారుడ్యానికి, మానసిక వికాసానికి దోహదమయ్యేవి క్రీడలు. శారీరక ఆరోగ్యానికి చక్కని సాధనమైన క్రీడలు, మనిషికి నూతన శక్తి కల్గించి, కొత్త పుంతలు తొక్కిస్తాయి. మనోరంజక సాధకంగా నిలిచి వీక్షకులను ఆనందడోలికల్లో తేలియాడేలా చేస్తాయి....
దుబాయి వేదికగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా
సరిగ్గా 17 నెలల కిందట స్వదేశంలో వరుసగా తొమ్మిది విజయాలు సాధించి వన్డే వరల్డ్ కప్ అందుకునేందుకు అడుగు దూరంలో నిలిచిన టీమిండియాను ఫైనల్లో ఆస్ట్రేలియా దెబ్బకొట్టింది. అదే ఏడాది వరల్డ్...
గ్యాలెరీ
ఏమున్నాడురా బాబూ.. మహేశ్ పిక్స్ వైరల్
స్వతంత్ర, వెబ్ డెస్క్: వయసు పెరుగుతున్న కొద్దీ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కుర్రాడిలా మారిపోతున్నాడు. రోజుకురోజుకు మరింత నాజూకుగా తయారవుతున్నాడు. సహజంగానే అందగాడు అయిన మహేశ్ హెల్తీ డైట్ మెయింటెన్...
క్రైమ్
బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే…
భారతీయుల జీవితంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు వంటి సందర్భాల్లో పసిడికి భారీగా డిమాండ్ ఉంటుంది. మన సంప్రదాయాలు, ఆచారాలతో బంగారం ఎంతో దగ్గరగా ముడిపడి ఉంది....
సీఎం రేవంత్ రెడ్డితో ఉబెర్ సీఈవో భేటీ.. హైదరాబాద్లో విస్తరణపై చర్చ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy) తో ఉబర్ సంస్థ సీఈవో దారా ఖోస్రోషాహి (Dara Khosrowshahi) జూబ్లీహిల్స్ నివాసంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉబెర్ విస్తరణ, భవిష్యత్ పెట్టుబడులు, టెక్నాలజీ...
భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు… ఒక్కరోజులో రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు, ఐటీ షేర్లలో భారీ అమ్మకాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు మార్కెట్ను కుదిపేశాయి.
వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్లో కూడా...
బంగారం కొనొద్దు.. ప్రధాని మోదీ పిలుపు వెనుక ఆర్థిక వ్యూహం ఏంటి?
ఇరాన్ యుద్ధం, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. “ఒక సంవత్సరం పాటు బంగారం...
జార్ఖండ్ నుంచి రూ. 12వేల కోట్ల పన్ను వసూలు.. అత్యధిక పన్ను చెల్లింపుదారుగా ఎంఎస్ ధోని
బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను వసూళ్లకు సంబంధించి కీలక గణాంకాలను ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు రాష్ట్రాల నుంచి కలిపి సుమారు రూ.20 వేల...
మైక్రోసాఫ్ట్ వాలెంటరీ ఎగ్జిట్ ప్రోగ్రామ్
ప్రపంచ టెక్నాలజీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగ వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. కంపెనీ తాజాగా వాలెంటరీ ఎగ్జిట్ ప్రోగ్రామ్ (Voluntary Exit Program - VEP) అనే సరికొత్త...


