పార్లమెంట్ ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. పార్లమెంట్ దగ్గర విద్యార్థులపై పోలీసుల దాడి, అయోధ్య విరాళాల చోరీ అంశంపై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఉభయసభల్లో గందరగోళం నెలకొంది. ఇవాళ 14 రోజు సమావేశాల్లోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. దీంతో ఉభయసభలు వాయిదా పడ్డాయి. పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీలు నిరసన చేపట్టారు. వర్షంలోనే నిరసన చేపట్టారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటుకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఖర్గే కార్యాలయంలో ఇండియా కూటమి ఎంపీలు భేటీ అయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
పార్లమెంట్ ఉభయసభల్లో వాయిదాల పర్వం
0
12
Previous article
Next article
Latest Articles
పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 2,890 రూపాయలు పెరిగి లక్ష 49 వేల 730 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల...
- Advertisement -
- Advertisement -


