ఏపీవ్యాప్తంగా వైసీపీ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. నాలుగు రోజుల పాటు వైసీపీ నేతలు దీక్ష చేయనున్నారు. ఏపీ జన్జీ వార్ అంటూ వెలసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వం ముందు వైసీపీ ప్రధానంగా మూడు డిమాండ్లు ఉంచింది. డీఎస్సీలో అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలని.. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. అలాగే తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని కోరింది.
ఏపీ వ్యాప్తంగా వైసీపీ రిలే నిరాహార దీక్షలు
0
89
Previous article
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


