తెలంగాణలో అదనంగా ధాన్యం కొనుగోలుకు కేంద్రం గ్రీన్సిగ్నల్
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో అదనంగా ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రబీకి సంబంధించి అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. సవరించిన...
రవీంద్ర భారతిలో ‘ఎల్ నినో – తెలంగాణ సన్నాహకత’ సదస్సు
హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ‘ఎల్ నినో - తెలంగాణ సన్నాహకత’ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ పాల్గొన్నారు. ఈ...
శాఖల పనితీరుపై అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్
శాఖల పనితీరుపై అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చారని అన్నారు. ఈ తీర్పును అధికారులు కూడా గౌరవించాలని చెప్పారు. 2029లో 2024 కంటే ఎక్కువ...


