తెలంగాణ SIR ముసాయిదాను విడుదల చేశారు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు. SIR ప్రక్రియలో మొదటి భాగం పూర్తయిందని సుదర్శన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో 78.30 శాతం ఎన్యూమరేషన్ పత్రాలు ఇచ్చారని.. క్రమరాహిత్యమైన ఓటర్లు 60 లక్షల మంది ఉన్నారని స్పష్టం చేశారు. 32 లక్షల మంది మ్యాపింగ్ చేసుకోలేదని.. 92 లక్షల మందికి నోటీసులు అందజేస్తామని చెప్పారు. సంబంధిత పత్రాలను చూపించి ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. నోటీసులు అందుకున్న వారు వీలైనంత త్వరగా సమాధానం ఇవ్వాలని.. ఏ కారణంతో నోటీసు ఇచ్చామో క్లియర్గా ఉంటుందని సుదర్శన్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ SIR ముసాయిదా విడుదల
0
10
Next article
Latest Articles
జనగణనలో ఓబీసీ కాలమ్ లేకపోవడంపై వివాదం
జనగణనలో కులగణన అంశం ఇప్పుడు అధికార భారతీయ జనతా పార్టీ మెడకు గట్టిగా చుట్టుకుంటోంది. దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం కోసం వెనుకబడిన వర్గాల లెక్కలు తేల్చాలన్న డిమాండ్ కొన్నేళ్లుగా బలంగా వినిపిస్తోంది. ఈ...
- Advertisement -
- Advertisement -


