దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ-ఫిఫ్టీ 154 పాయింట్లు నష్టపోయి.. 24,013 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 607 పాయింట్లు నష్టపోయి.. 76,802 వద్ద ట్రేడవుతోంది. వరుసగా రెండోరోజు స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
0
10
Previous article
Latest Articles
ఎమ్మెల్యేల పనితీరుపై కాంగ్రెస్ రహస్య సర్వే
తెలంగాణ రాజకీయాల్లో ఎన్నడూ లేని విధంగా చాలా ముందుగానే ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే కాంగ్రెస్ హైకమాండ్, సీఎం రేవంత్ రెడ్డి పక్కా వ్యూహంతో పావులు కదుపుతున్నారు. గత...
- Advertisement -
- Advertisement -


