పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పీక్స్కు చేరాయి. ఇరాన్కు ట్రంప్ అమెరికా 24 గంటల డెడ్లైన్ విధించింది. తప్పు చేశామని ఇరాన్ బహిరంగంగా అంగీకరించాలని ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. నౌకలపై కాల్పులు ఆపేస్తామని చెప్పాలని డిమాండ్ చేశారు. హర్మూజ్ తెరిచే ఉంటుంది.. ఫీజు ఉండదని చెప్పాలని సూచించారు. నిరాకరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు ట్రంప్. ఇరాన్ మాత్రం తాము అయితే చర్చల కోసం అభ్యర్థించలేదని చెబుతోంది.
పీక్స్కు పశ్చిమాసియా ఉద్రిక్తతలు
0
70
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


