రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఘోరం జరిగింది. దైవాలగూడలో ఓ ఉన్మాది ఆరుగురిని చంపాడు. తనపై పోక్సో కేసు పెట్టిన బాధితురాలిని నిందితుడు చంపాడు. ఇంటి నుంచి చెరువు వద్దకు తీసుకెళ్లి దారుణహత్యకు పాల్పడ్డాడు. ఆ తర్వాత బాధితురాలి తల్లి నాగమ్మ, బాలిక నానమ్మ, తన భార్య, ఇద్దరు పిల్లల్ని చంపేశాడు. ఈ ఘటనపై తల్లిదండ్రులకు సమాచారమిచ్చి నిందితుడు పరారయ్యాడు. ఉన్మాది రాజ్కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్మార్టమ్ కోసం ఆసుపత్రికి తరలించారు. పోక్సో కేసులో మే 16న నిందితుడు రాజ్కుమార్ జైలుకెళ్లారు. ఇటీవలే బెయిల్పై బయటకొచ్చిన రాజ్కుమార్ ఈ ఘోరానికి పాల్పడ్డాడు. మృతులు చిట్యాల రుక్కమ్మ, చిట్యాల లక్ష్మీ, బాలిక, సరిత, పరీక్షిత్, దైవిక్షిత్గా తెలుస్తోంది.
రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఘోరం.. ఆరుగురిని హత్య చేసిన ఉన్మాది
0
52
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


