ఉత్తరాంధ్ర ప్రజల కల సాకారమైంది. భోగాపురం ఎయిర్పోర్టును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. టెర్మినల్ భవనంలోని అత్యాధునిక వసతులను పరిశీలించారు. విమానాశ్రయ టెర్మినల్ గురించి ప్రధానికి జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ వివరించారు. చెక్ ఇన్ హాల్, వసతుల గురించి ప్రధానికి వివరించారు. విమానాశ్రయ మాస్టర్ ప్లాన్, ఏవియేషన్ ఎడ్యుసిటీ నమూనాలు పరిశీలించారు. మోదీకి థింసా నృత్యంతో స్వాగతం పలికారు. ఈ ప్రదర్శనలో 13 వేల మంది కళాకారులు పాల్గొన్నారు. ఓపెన్ టాప్ జీపులో ప్రజలకు అభివాదం చేశారు మోదీ. ఈ సందర్భంగా మోదీకి బొబ్బిలి వీణను సీఎం చంద్రబాబు బహూకరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు, నేతలు పాల్గొన్నారు.
ఉత్తరాంధ్ర ప్రజల కల సాకారం.. భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభించి మోదీ
0
33
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


