దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ-ఫిఫ్టీ 330 పాయింట్లు పెరిగి.. 23,953 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 1115 పాయింట్లు లాభపడి.. 76,650 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మొన్న భారీ లాభాలతో క్లోజ్ అయిన మార్కెట్లు ఇవాళ దాన్ని కొనసాగించాయి. ఇరాన్- అమెరికా శాంతి చర్చల నేపథ్యంలో మార్కెట్లకు బూస్ట్ ఇచ్చినట్లు అయ్యింది.
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
0
9
Latest Articles
దేశ సమగ్రత, శ్రేయస్సే జనసేన ఎజెండా- పవన్ కళ్యాణ్
ఢిల్లీలో జనసేన పార్టీ కీలక సమావేశం నిర్వహిస్తోంది. దేశ సమగ్రత కోసం జనసేన కార్యాచరణపై కీలక తీర్మానం చేసింది. ఢిల్లీ దేశ రక్షణకు, భద్రతకు ప్రధాన కేంద్రమని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్...
- Advertisement -
- Advertisement -


