ఎలాంటి అనుమానం లేకుండా 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఐదేళ్లలో విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చివేస్తానని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఫిన్లాండ్, జర్మనీ దేశాలలో పర్యటించి వచ్చిన ఉపాధ్యాయుల బృందంతో ఎంసీఆర్హెచ్ఆర్డీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో విద్యాశాఖకు పూర్తి స్థాయిలో మంత్రి లేరని అర్జంట్గా రేవంత్ రెడ్డి విద్యాశాఖకు నియమించాలని కొంత మంది మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మంచిగా పని చేసినందుకు విద్యాశాఖ నుంచి తొలగిపోవాలా? అని ప్రశ్నించారు.
2034 వరకు నేనే ముఖ్యమంత్రిని- రేవంత్ రెడ్డి
0
14
Previous article
Next article
Latest Articles
తెలంగాణలో భారీ వర్షాలు…ప్రాజెక్టులకు జలకళ
ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని పలు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో SRSP,కడెం, ఎల్లంపల్లి, జురాల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు నిండుకుండలా...
- Advertisement -
- Advertisement -


