శాఖల పనితీరుపై అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చారని అన్నారు. ఈ తీర్పును అధికారులు కూడా గౌరవించాలని చెప్పారు. 2029లో 2024 కంటే ఎక్కువ మెజారిటీ రావాలంటే.. అధికారులు, రాజకీయ నాయకులది బాధ్యత అని చెప్పారు. అధికారులు పరుగెత్తాలి..లేకుంటే తాను పరుగెత్తిస్తానని చెప్పారు. ప్రతి సోమవారం అధికారుల జాతకాలు పరిశీలిస్తున్నానన్న సీఎం చంద్రబాబు..ఇసుకలో అవకతవకలు సహించనని చెప్పారు.
శాఖల పనితీరుపై అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్
0
9
Previous article
Latest Articles
జోగి రమేష్ కుటుంబ సభ్యులపై గృహహింస కేసు నమోదు
జోగి రమేష్ కుటుంబసభ్యులపై గృహహింస కేసు నమోదు చేశారు పోలీసులు. జోగి రమేశ్ కుమారుడు రాజీవ్ భార్య మేఘన ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యాయత్నం, చీటింగ్, గృహ హింసతో...
- Advertisement -
- Advertisement -


