ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న ముక్కోణపు సిరీస్లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ డకౌట్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. షామ్స్ బౌలింగ్లో వైభవ్ కొట్టిన బంతిని ఫరూదూన్ అందుకున్నాడు. అయితే అంపైర్లు నిర్ణయాన్ని థర్డ్ అంపైర్కు పంపగా… రీప్లేలో బంతి నేలను తాకినట్లు కనిపించింది. దీంతో థర్డ్ అంపైర్ నాటౌట్గా ప్రకటించాడు.
డకౌట్ నుంచి తప్పించుకున్న వైభవ్ సూర్యవంశీ
0
68
Previous article
Latest Articles
ఎర్రబస్సులు కాదు.. ఎయిర్బస్సులు తిరిగే ప్రాంతంగా ఉత్తరాంధ్ర ఎదిగింది- రామ్మోహన్ నాయుడు
భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకు సింహద్వారమని విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉత్తరద్వారంలా భోగాపురం తెరుచుకుందని అభిప్రాయపడ్డారు. ఎర్రబస్సులు కాదు.. ఎయిర్బస్సులు తిరిగే ప్రాంతంగా ఉత్తరాంధ్ర ఎదిగిందని కేంద్రమంత్రి అభివర్ణించారు....
- Advertisement -
- Advertisement -


