ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కూటమి సర్కార్కు షాక్ తగిలింది. సీఐడీ సమర్పించిన చార్జిషీట్లో దిమ్మతిరిగే వాస్తవాలు బయటకు వచ్చాయి. జెత్వానే అతి పెద్ద బ్లాక్మెయిలర్ అని సీఐడీ తేల్చింది. విజయవాడ నాలుగో అదనపు మేజిస్ట్రేట్ కోర్టులో ఈ మేరకు సీఐడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.ఈ కేసులో ఆమెనే నిందితురాలిగా చేర్చింది. దీంతో కూటమి సర్కార్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పీఎస్ఆర్, విద్యాసాగర్ను జైలుకు పంపడం. కక్ష సాధింపుకు ముగ్గురు ఐపీఎస్లు బలవ్వడంపై విమర్శలు వస్తున్నాయి.
జెత్వానీ కేసులో కూటమి సర్కార్కు షాక్
0
17
Previous article
Latest Articles
మల్లారెడ్డిపై వేటు తప్పదా?
మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యవహారం వివాదాస్పదంగా మారుతోందా...? మల్లారెడ్డి వైఖరిపై బిఆర్ఎస్ క్యాడర్ ఆగ్రహంతో ఉందా.? మల్లారెడ్డిపై వేటు వేయాలని గులాబీ అధిష్టానంపై ఒత్తిడి పెరుగుతోందా...? ఇంతకు మల్లారెడ్డి ఆగ్రహానికి గురి కావడానికి...
- Advertisement -
- Advertisement -


