కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సర్కార్ మాటలు ఎక్కువ..చేసేది తక్కువని విమర్శించారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామనే మాటలు కోటలు దాటాయన్నారు. దేవాదుల నుంచి నీళ్లు నింపడానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నేటికి అమలు కావడం లేదన్నారు. బీఆర్ఎస్పై బురద జల్లేందుకే కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. దేవాదుల విషయంలో నాటి నుంచి నేటీ వరకు కాంగ్రెస్ చేసింది ద్రోహమేనన్నారు హరీశ్రావు.
దేవాదుల నుంచి నీళ్లు నింపడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి..?- హరీశ్ రావు
0
41
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


