గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష

తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు నిరసనగా హైదరాబాద్ గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎన్నికల సంఘం నిర్ణయం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. నామినేషన్ తిరస్కరణ వెనుక రాజకీయ కుట్ర ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Latest Articles

అబుదాబిలో నీట్ పరీక్షా కేంద్రం కేటాయింపు..అతడి లాగిన్ ద్వారానే ఎంపికైందని ఎన్‌టీఏ స్పష్టం

నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్‌కు సంబంధించి నాగ్‌పూర్‌కు చెందిన అభ్యర్థికి అబుదాబి పరీక్షా కేంద్రం కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో NTA శనివారం వివరణ ఇచ్చింది. తమ రికార్డుల ప్రకారం, నాగ్‌పూర్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్