కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ విమర్శలు చేశారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలన్నారు. DSC పారదర్శకమైతే సీబీఐ విచారణకు భయమెందుకని ప్రశ్నించారు. వైసీపీ రిలే నిరాహార దీక్షా శిబిరాలపై దాడులు చేశారని.. పోలీసుల సమక్షంలోనే శిబిరాలను ధ్వంసం చేశారని ఆరోపించారు. మల్లాది విష్ణుతోపాటు విద్యార్థులపై దాడులు చేశారన్నారు జగన్.
డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి- జగన్
0
10
Previous article
Next article
Latest Articles
ధనుష్.. ప్లాన్ అదిరింది..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -
- Advertisement -


