ఆదివారం దేశ వ్యాప్తంగా నీట్ యూజీ రీ ఎగ్జామ్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నీట్ సజావుగా జరిపేందుకు 2 లక్షల సిబ్బందితో మాక్ డ్రిల్ చేపట్టింది ఎన్టీఏ (NTA). మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిముషాల వరకు ఎగ్జామ్ జరగనుంది. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట 30 నిముషాల వరకు ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతి ఇస్తారు. నీట్ పరీక్ష రాసేందుకు 18 లక్షల మందికి పైగా విద్యార్థులు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఎంబీబీఎస్, BDS,ఆయుష్ మెడికల్ అండర్ గ్రాడ్యూయేట్ కోర్సుల అడ్మిషన్ కోసం ప్రతి ఏడాది నీట్ పరీక్ష నిర్వహిస్తారు. ఎలాంటి భయాందోళనలు లేకుండా ధైర్యంగా పరీక్ష రాయాలని విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పింది ఎన్టీఏ. ఎయిర్ ఫోర్స్, ట్రాన్స్ పోర్ట్ విమానాల ద్వారా క్వశ్చన్ పేపర్లను రాష్ట్రాలకు పంపిణి చేసింది ఎన్టీఏ(NTA).
దేశ వ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
0
10
Previous article
Next article
Latest Articles
సింగరేణి స్కాం బయటపడటంతో డైవర్షన్- రామచందర్ రావు
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఫణికుమార్ బీజేపీలో చేరారు. ఆయనను పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు. ఈ సందర్భంగా మాట్లాడిన రామచందర్రావు... రేవంత్ రెడ్డిపై ఫైరయ్యారు. సీఎం రేవంత్...
- Advertisement -
- Advertisement -


