విజయవాడ రౌడీషీటర్ సాయికృష్ణ మిస్సింగ్ మిస్టరీలో అత్యంత వేగంగా పరిణామాలు మారుతున్నాయి. సాయికృష్ణ తల్లి, కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబును కలిశారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మితో సీఎం చంద్రబాబు మాట్లాడారు. చంద్రబాబు వారికి భరోసా ఇచ్చారు. తప్పుచేసిన వారు ఎంతటివారైనా శిక్ష తప్పదని హెచ్చరించారు.
చంద్రబాబును కలిసిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు
0
48
Latest Articles
దిల్సుఖ్నగర్ రోడ్డుపై రేవంత్రెడ్డి పేరుతో ఓవర్స్పీడ్తో కారు హల్చల్
హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ రోడ్లపై తెలంగాణ టైగర్ పేరుతో ఓవర్ స్పీడ్తో ఓ కారు హల్చల్ చేసింది. కారు నెంబర్ ప్లేట్ స్థానంలో సీఎం రేవంత్ రెడ్డి పేరు ఉంది. కారు వెనుక...
- Advertisement -
- Advertisement -


