శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏఎస్పేట తహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ రైతు నుండి తహసిల్దార్ డి. శాంతి స్వరూప్ 20 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పట్టాదారు పాసుపుస్తకం లో పేరు మార్పుకు రైతు నుండి తహసిల్దార్ రూ.20,000 డిమాండ్ చేసినట్లు రైతు తెలిపారు. దీంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
లంచం డిమాండ్… ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
0
52
Previous article
Next article
Latest Articles
ధనుష్.. ప్లాన్ అదిరింది..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -
- Advertisement -


