రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుకు వైద్యపరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల కోసం కాకినాడ జీజీహెచ్కి అనంతబాబును తరలించారు. డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. గ్యాస్ట్రిక్ సంబంధిత వైద్యపరీక్షల కోసం జీజీహెచ్ కి తీసుకెళ్లారు. నిన్న రాజమహేంద్రవరం ఆస్పత్రిలో అనంత బాబుకు వెన్నుపూసకు సంబంధించి వైద్యపరీక్షలు నిర్వహించారు. వెన్నుపూస నొప్పి , గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నట్లు అనంతబాబు అధికారులకు చెప్పారు.
ఎమ్మెల్సీ అనంత బాబుకు వైద్యపరీక్షలు
0
54
Previous article
Next article
Latest Articles
పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 2,890 రూపాయలు పెరిగి లక్ష 49 వేల 730 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల...
- Advertisement -
- Advertisement -


