కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైరయ్యారు. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తే..రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారని ప్రశ్నించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని..రెండేళ్లలో కేసీఆర్ వస్తారని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని.. రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు..రెండేళ్లలో కేసీఆర్ వస్తారు- కేటీఆర్
0
12
Latest Articles
మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో ఘటన… ఆలయం మండపం కూలి నలుగురు మృతి
మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. యశ్వాడి గ్రామంలోని ఓ దేవాలయం మండపం (బయటి హాలు) పైకప్పు కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యయి. సుమారు 20 మంది భక్తులు...
- Advertisement -
- Advertisement -


