కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైరయ్యారు. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తే..రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారని ప్రశ్నించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని..రెండేళ్లలో కేసీఆర్ వస్తారని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని.. రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు..రెండేళ్లలో కేసీఆర్ వస్తారు- కేటీఆర్
0
37
Latest Articles
పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 2,890 రూపాయలు పెరిగి లక్ష 49 వేల 730 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల...
- Advertisement -
- Advertisement -


