బీజేపీ నేతలకు టీపీసీసీ చీఫ్ మహేష్గౌడ్ సవాల్ విసిరారు. దేవుడు పేరు చెప్పకుండా గెలిచే దమ్ముందా? అని ప్రశ్నించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను బూచిగా చూపెట్టి తెలంగాణలో పాగా వేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి తెలంగాణలో స్థానం లేదన్నారు. మళ్ళీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. లౌకికవాదం ఉన్న వారి ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని మహేష్గౌడ్ ఆరోపించారు.
దేవుడు పేరు చెప్పకుండా గెలిచే దమ్ముందా?-మహేష్గౌడ్
0
4
Next article
Latest Articles
మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో ఘటన… ఆలయం మండపం కూలి నలుగురు మృతి
మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. యశ్వాడి గ్రామంలోని ఓ దేవాలయం మండపం (బయటి హాలు) పైకప్పు కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యయి. సుమారు 20 మంది భక్తులు...
- Advertisement -
- Advertisement -


