Live Tv
బ్రేకింగ్ న్యూస్
టాప్ న్యూస్
టాప్ న్యూస్
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలోని హై అలర్ట్ ఉండాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు. పోలీస్, ట్రాఫిక్...
ఆంధ్ర ప్రదేశ్
ఆంధ్ర ప్రదేశ్
ఆదివారం సింగపూర్ కు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు. ఆదివారం ఉదయం 11.35 గంటలకు బెంగళూర్ నుంచి సీఎం సింగపూర్ బయల్దేరి వెళ్లనున్నారు. 2026 సీఐఐ పెట్టబడుల సన్నాహక రోడ్...
తెలంగాణ
టాప్ న్యూస్
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలోని హై అలర్ట్ ఉండాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు. పోలీస్, ట్రాఫిక్...
ఎంటర్టైన్మెంట్
మళ్లీ మొదలేట్టేసిన.. హిట్ మిషన్..
హిట్ మిషన్.. అనగానే ఠక్కున గుర్తొచ్చే డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆయన డిఫరెంట్ గా ప్రమోట్ చేసినట్టుగా మరో డైరెక్టర్ ఎవరూ ప్రమోట్ చేయలేరు. ఇది నిజంగా నిజం. కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచే.....
రజినీ మూవీలో క్రేజీ స్టార్…?
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న క్రేజీ మూవీ జైలర్ 2. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న జైలర్ 2 మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే.. ఇందులో ఓ ముఖ్యమైన...
రావు బహదూర్ గా సత్యదేవ్ మెప్పించేనా..?
సత్యదేవ్ నటిస్తున్న రావు బహదూర్ మూవీ పై ముందు నుంచీ మంచి అంచనాలే ఉన్నాయి. సత్యదేవ్, వెంకటేష్ మహా కాంబినేషన్ లో రూపుదిద్దుకొన్న సినిమా ఇది. నాట్ జస్ట్ ఏ టీజర్ అంటూ...
రూటు మార్చిన.. గోపీచంద్..
హీరో గోపీచంద్.. ఒకప్పుడు యాక్షన్ మూవీస్ తో మాస్ ని ఆకట్టుకుని.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు.. తనకంటూ ప్రత్యేక మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. అయితే.. యాక్షన్ నుంచి రూటు మార్చి ఎంటర్ టైనర్స్...
సుహాస్ సరికొత్త పాత్రలో.. మండాడి
కలర్ ఫోటో, హిట్ 2, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజీ బ్యాండు.. ఇలా విభిన్న కథా చిత్రాలతో మెప్పించిన టాలెంటెడ్ ఆర్టిస్ట్ సుహాస్. ఇప్పుడు మండాడి అనే మరో వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకుల...
నాగ్ ప్లాన్ మారిందా..?
టాలీవుడ్ కింగ్ నాగార్జున.. కెరీర్లో మైలురాయిగా నిలిచే 100వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వకుండా... సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. అంచనాలకు ఏమాత్రం...
జాతీయం
క్రైమ్
చండీగఢ్లో కాల్పుల కలకలం
చండీగఢ్లో కాల్పుల కలకలం రేగింది. మెడికల్ స్టోర్లో ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ఆటోమెటేడ్ గన్తో 30 రౌండ్లు కాల్పులు జరిపారు. దుండగుల కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. వీరంతా ముసుగు ధరించి...
అంతర్జాతీయం
అంతర్జాతీయం
భారత్లో అమెరికా రాయబారికి మరోసారి సమన్లు
భారత్లో అమెరికా రాయబారికి విదేశాంగ శాఖ మరోసారి సమన్లు జారీ చేశారు. వారంలో రెండో సారి సమన్లు జారీ చేసింది. అమెరికా దౌత్యవేత్త జేసన్ మీక్స్కు సమన్లు జారీ చేసింది. అమెరికా కాల్పుల్లో...
క్రైమ్
చండీగఢ్లో కాల్పుల కలకలం
చండీగఢ్లో కాల్పుల కలకలం రేగింది. మెడికల్ స్టోర్లో ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ఆటోమెటేడ్ గన్తో 30 రౌండ్లు కాల్పులు జరిపారు. దుండగుల కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. వీరంతా ముసుగు ధరించి...
చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కుక్క మృతి
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కీలక ఆధారంగా భావించిన పెంపుడు కుక్క మృతి చెందడం కొత్త చర్చకు దారితీసింది. చిన్నారి కనిపించకుండా పోయిన రోజు ఆమెతో పాటు...
జీడిమెట్లలో ఏడుగురు బంగ్లాదేశ్ జాతీయులు అరెస్ట్
హైదరాబాద్లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడుగురు బంగ్లాదేశ్ జాతీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాజులరామారం–జీడిమెట్ల హెచ్ఏఎల్ ఏరియాలోని అద్దె ఇంట్లో అక్రమంగా ఉంటున్నట్లు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం, నిఘా వర్గాల సమాచారంతో...
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు హైకోర్టు జరిమానా
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు హైకోర్టు జరిమానా విధించింది. ఆయనకు రూ.50 వేల జరిమానా విధించింది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకుండా కాలయాపన చేయడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జరిమానా మొత్తాన్ని...
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. తుమ్మల స్టేట్ మెంట్ రికార్డ్
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Tummala Nageswara Rao) స్టేట్మెంట్ను నమోదు చేసింది. ఇందుకోసం సిట్ అధికారులు మంత్రి...
ఫుట్బాల్ కెరీర్ ఆశ చూపి మైనర్పై మూడేళ్లుగా కోచ్ అత్యాచారం
మైనర్ను లైంగికంగా వేధించిన ఫుట్బాల్ కోచ్పై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటన మహారాష్ట్రలోని పల్ఘర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఓ మైనర్ ప్లేయర్ను లైంగికంగా వేధించడంతో పాటు బెదిరించిపులకు గురి...
స్పోర్ట్స్
సూర్యవంశీ కుటుంబం నుంచి మరో యువ బ్యాటర్
సూర్యవంశీ కుటుంబం నుంచి మరో యువ క్రికెటర్ తన బ్యాటింగ్తో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా నిలిచాడు. అతనే వైభవ్ సూర్యవంశీ తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ. బీహార్లోని సమస్తిపూర్లో జరిగిన ఓ స్థానిక...
భారత షూటర్, కోచ్ జస్పాల్ రాణా మృతి
భారత షూటర్, కోచ్ జస్పాల్ రాణా 49 ఏళ్ల వయసులో మృతి చెందారు. ఢిల్లీలోని మాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఇదే ఆస్పత్రిలో ఇటీవలే ఆయనకు స్టంట్ ఆపరేషన్ జరిగింది....
నేటి నుంచే ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీ
క్రీడా ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీ ప్రారంభానికి సిద్దమైంది. మెక్సీకో వేదికగా నేడు ఈ మెగా టోర్నీ మొదలు కానుంది. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఉత్తర అమెరికా...
ట్రై నేషన్ ఏ సిరీస్ 2026: వైభవ్ సూర్యవంశీ వికెట్ కోల్పోయిన భారత్ ఏకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ
శ్రీలంక 'ఎ' జట్టుతో జరుగుతోన్న మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ (14) , ప్రభ్సిమ్రన్ సింగ్ (2) త్వరగా అవుటవడంతో, భారత్ 'ఎ' జట్టు రెండు వికెట్లను కోల్పోయింది. సూర్యవంశీ మహమ్మద్ షిరాజ్ బౌలింగ్లో...
ప్రజ్ఞానందతో చెస్ ఆడిన విజయ్
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ .. గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందతో ఫ్రెండ్లీ చెస్ గేమ్ ఆడారు. తమిళనాడు సెక్రటేరియట్లో ఇద్దరి మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. అనంతరం ప్రజ్ఞానందకు రూ.50 లక్షల చెక్ అందజేశారు....
భారత టీ20 జట్టులోకి వైభవ్ సూర్యవంశీ.. సచిన్ రికార్డ్ బ్రేక్
15 ఏళ్ల చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ భారత టీ20 జట్టులోకి చోటు సంపాదించాడు. తన బ్యాటింగ్తో ప్రపంచ క్రికెట్ను ఆశ్చర్యపరుస్తూ, ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లు , ఆసియా క్రీడల కోసం భారత T20...
ప్రజ్ఞానంద చరిత్రాత్మక ఘనత.. నార్వే చెస్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు
గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. నార్వే చెస్ టోర్నమెంట్ టైటిల్ను గెలుచుకున్న తొలి భారతీయుడిగా నిలిచాడు. 20 ఏళ్ల ఈ భారత చెస్ స్టార్ జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్ను ఓడించి...
నేడు ఐపీఎల్ 2026 ఫైనల్ పోరు.. RCB VS GT
ఐపీఎల్ 2026 మెగా ఫైనల్కు సమయం ఆసన్నమైంది. 70 లీగ్ మ్యాచులు, 3 కీలక మ్యాచుల తర్వాత జరిగే నేటి ఫైనల్ పోరు కోసం ఐపీఎల్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. గుజరాత్...
గ్యాలెరీ
త్రిప్తి దిమ్రి రూ.14 కోట్ల ముంబై బంగ్లా…
బాలివుడ్ నటి త్రిప్తి దిమ్రీ.. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నారు. ఆమె నటించిన తాజా చిత్రం మా బెహెన్.. ఈ నెల మొదటివారంలో నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. కాలా, యానిమల్ చిత్రాల్లో నటనకుగాను ఆమెకు మంచి...
క్రైమ్
ఐపీఓతో 75 బిలియన్ డాలర్లను సమీకరించి చరిత్ర సృష్టించిన స్పేస్ఎక్స్
అతిపెద్ద ఐపీఓతో స్సేస్ ఎక్స్ సంస్థ చరిత్ర సృష్టించింది. అతిపెద్ద పబ్లిక్ కంపెనీల సరసన చేరింది. సంస్థ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్గా నిలిచే దిశగా అడుగులు వేస్తున్నారు. గురువారం...
మళ్లీ పెరిగిన బంగారం ధరలు
బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు శాంతించడంతో బంగారం, వెండికి మళ్లీ డిమాండ్ పెరిగింది. అంతర్జాతీయంగా మళ్లీ 4200 డాలర్లకు చేరింది పసిడి. దేశీయ విపణిలో 10 గ్రాముల పుత్తడి ధర...
సీబీఎస్ఈ OSMవ్యవస్థలో భద్రతా లోపాలను గుర్తించిన నిసర్గ అధికారికి ఐఐటీ కాన్పూర్లో ఉద్యోగం
సైబర్ సెక్యూరిటీ రంగంలో ప్రతిభ కనబర్చిన యువ పరిశోధకుడు నిసర్గ అధికారి మరో అరుదైన గుర్తింపు పొందారు. సీబీఎస్ఈ ఆన్స్క్రీన్ మార్కింగ్ పోర్టల్లో భద్రతా లోపాలను గుర్తించి ప్రశంసలు అందుకున్న ఆయనకు ఐఐటీ...
బంగారం ఎంత తగ్గిందంటే.?
అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 2,300 రూపాయలు తగ్గి.. 1,45,640 రూపాలకు చేరింది. 10 గ్రాముల...
భారీగా తగ్గిన బంగారం ధరలు
హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 4,300 రూపాయలు తగ్గి 1,48,860 రూపాయలకు దిగజారింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 3,950 రూపాయలు...
లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నా.. స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 366 పాయింట్ల లాభాల్లో కొనసాగుతుండగా.. నిఫ్టీ 109 పాయింట్ల లాభంతో దూసుకెళ్తుంది. మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపకపోతే.. ఇవాళ స్టాక్...


