భారత్లో అమెరికా రాయబారికి విదేశాంగ శాఖ మరోసారి సమన్లు జారీ చేశారు. వారంలో రెండో సారి సమన్లు జారీ చేసింది. అమెరికా దౌత్యవేత్త జేసన్ మీక్స్కు సమన్లు జారీ చేసింది. అమెరికా కాల్పుల్లో ముగ్గురు భారతీయుల మృతిపై వివరణ కోరింది. భారతీయులతో వెళ్తున్న నౌకపై నాలుగు రోజుల్లో మూడోసారి యూఎస్ దాడి నేపథ్యంలో చర్యలు చేపట్టింది.
భారత్లో అమెరికా రాయబారికి మరోసారి సమన్లు
0
64
Previous article
Next article
Latest Articles
ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -
- Advertisement -


