భారత్లో అమెరికా రాయబారికి విదేశాంగ శాఖ మరోసారి సమన్లు జారీ చేశారు. వారంలో రెండో సారి సమన్లు జారీ చేసింది. అమెరికా దౌత్యవేత్త జేసన్ మీక్స్కు సమన్లు జారీ చేసింది. అమెరికా కాల్పుల్లో ముగ్గురు భారతీయుల మృతిపై వివరణ కోరింది. భారతీయులతో వెళ్తున్న నౌకపై నాలుగు రోజుల్లో మూడోసారి యూఎస్ దాడి నేపథ్యంలో చర్యలు చేపట్టింది.
భారత్లో అమెరికా రాయబారికి మరోసారి సమన్లు
0
9
Previous article
Next article
Latest Articles
నాగ్ ప్లాన్ మారిందా..?
టాలీవుడ్ కింగ్ నాగార్జున.. కెరీర్లో మైలురాయిగా నిలిచే 100వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వకుండా... సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. అంచనాలకు ఏమాత్రం...
- Advertisement -
- Advertisement -


