భారత్లో అమెరికా రాయబారికి విదేశాంగ శాఖ మరోసారి సమన్లు జారీ చేశారు. వారంలో రెండో సారి సమన్లు జారీ చేసింది. అమెరికా దౌత్యవేత్త జేసన్ మీక్స్కు సమన్లు జారీ చేసింది. అమెరికా కాల్పుల్లో ముగ్గురు భారతీయుల మృతిపై వివరణ కోరింది. భారతీయులతో వెళ్తున్న నౌకపై నాలుగు రోజుల్లో మూడోసారి యూఎస్ దాడి నేపథ్యంలో చర్యలు చేపట్టింది.
భారత్లో అమెరికా రాయబారికి మరోసారి సమన్లు
0
41
Previous article
Next article
Latest Articles
క్రిష్ ప్రయోగం ఫలించేనా..?
మంచి కథలు చెప్పాలని తపించే దర్శకుల్లో ఒకరు క్రిష్. ఈమధ్య వరుసగా ప్లాపులు రావడంతో కెరీర్లో బాగా వెనకబడ్డాడు. అనుష్కతో ఘాటీ సినిమా చేసిన తర్వాత ఇంత వరుకు క్రిష్ మూవీ ఎవరితో...
- Advertisement -
- Advertisement -


