అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రెండు వారాల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ బృందాన్ని ఆదేశించింది. ఈ టీమ్లో ఫోరెన్సిక్ ఆడిటర్ను కూడా చేర్చాలని పేర్కొంది. విరాళాల నిధుల మళ్లింపు, రికార్డుల తనిఖీకి ఫోరెన్సిక్ నిపుణుడి అవసరం ఉందని అభిప్రాయపడింది. ఆలయ విరాళాల వివరాలను వెబ్సైట్లో పెట్టాలన్న పిటిషనర్ విజ్ఞప్తిపై స్పందించింది. ప్రస్తుతం తమ ఫోకస్ అంతా దర్యాప్తుపై ఉందని.. సిట్ నివేదికల తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
అయోధ్య విరాళాల చోరీ కేసు… రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని సుప్రీం ఆదేశం
0
12
Latest Articles
సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి కేసీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా
సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి మాజీ సీఎం కేసీఆర్ వచ్చారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం డాక్టర్లతో మాట్లాడి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య...
- Advertisement -
- Advertisement -


