ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మెట్రోస్టేషన్లు, ఇంటర్ నెట్ బంద్ పై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, ఇంటర్నెట్ సర్వీసులను ఆపగలిగిన ప్రధాని మోదీ.. పేపర్ లీక్లను ఆపలేకపోతున్నారని విమర్శించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్ధులు అంటున్నారని.. ధర్మేంద్ర ప్రధాన్ శాఖ మార్చడం కూడా ఆమోదయోగ్యం కాదని చెప్పారు. నీట్ లీక్పై విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
ప్రధాని మోదీపై రాహుల్గాంధీ విమర్శలు
0
9
Previous article
Latest Articles
మొసాద్ యూనిట్ 8200 సీక్రెట్స్
మనం 18 ఏళ్ల వయసులో కెరీర్ గురించి ఆలోచిస్తే.. వీళ్లు ప్రపంచ గమనాన్నే మార్చే ఆలోచనలు చేస్తారు.దేశంలోని వందల వేల మందిలో నుంచి.. ఇజ్రాయెల్ ప్రభుత్వం వెతికి వెతికి ఎంచుకునే 'టాప్ 1...
- Advertisement -
- Advertisement -


