21వ శతాబ్దం ప్రధాని మోదీదే-సీఎం చంద్రబాబు

21వ శతాబ్దం ప్రధాని మోదీదేనని సీఎం చంద్రబాబు అన్నారు. 2001లో మోదీ గుజరాత్ సీఎం అయ్యారని.. 2014లో మోదీ ప్రధాని అయ్యారని గుర్తు చేశారు. ఆపరేషన్ సిందూర్‌తో మనదేశ పవర్ ఏంటో చూపించారని … మోదీ వల్ల ప్రపంచంలో భారత్ ప్రతిష్ట పెరిగిందని చంద్రబాబు అన్నారు.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్