తాము 21 సీట్లతో రాజీపడలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీ కోసం త్యాగం చేశామని చెప్పారాయన. తమకు ప్రజలు వందశాతం విజయాన్ని ఇచ్చారని అన్నారు. అందరి ఆశీస్సులతో కూటమి ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తయ్యాయని.. ఏపీ పునర్నిర్మాణ బాధ్యత పంచుకోవడానికి కూటమి ఏర్పడిందని చెప్పారు. ఎన్డీఏ సమిష్టి కృష్టితో విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్
ఏపీ కోసం త్యాగం చేశాం- పవన్ కల్యాణ్
0
22
Previous article
Next article
Latest Articles
మళ్లీ మొదలేట్టేసిన.. హిట్ మిషన్..
హిట్ మిషన్.. అనగానే ఠక్కున గుర్తొచ్చే డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆయన డిఫరెంట్ గా ప్రమోట్ చేసినట్టుగా మరో డైరెక్టర్ ఎవరూ ప్రమోట్ చేయలేరు. ఇది నిజంగా నిజం. కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచే.....
- Advertisement -
- Advertisement -


