తిరుపతి వేదికగా వైసీపీకి ఏపీ సీఎం చంద్రబాబు సవాల్ విసిరారు. ఐదేళ్లలో వైసీపీ పాలనపై… రెండేళ్లలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. రాష్ట్రం పచ్చగా ఉంటే ఓర్వలేకపోతున్నారని.. ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీపై మండిపడ్డారు.
తిరుపతి వేదికగా వైసీపీకి చంద్రబాబు సవాల్
0
14
Previous article
Latest Articles
నాగ్ ప్లాన్ మారిందా..?
టాలీవుడ్ కింగ్ నాగార్జున.. కెరీర్లో మైలురాయిగా నిలిచే 100వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వకుండా... సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. అంచనాలకు ఏమాత్రం...
- Advertisement -
- Advertisement -


