తిరుపతి వేదికగా వైసీపీకి ఏపీ సీఎం చంద్రబాబు సవాల్ విసిరారు. ఐదేళ్లలో వైసీపీ పాలనపై… రెండేళ్లలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. రాష్ట్రం పచ్చగా ఉంటే ఓర్వలేకపోతున్నారని.. ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీపై మండిపడ్డారు.
తిరుపతి వేదికగా వైసీపీకి చంద్రబాబు సవాల్
0
76
Previous article
Latest Articles
ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -
- Advertisement -


