తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో అదనంగా ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. రబీకి సంబంధించి అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. సవరించిన అంచనా ప్రకారం మొత్తం 43 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగొలుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. వాహనాల లొకేషన్ ట్రాకింగ్ వ్యవస్థను సెప్టెంబర్ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. ధాన్యం కొనుగోళ్లు పెంచినందుకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్కు బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణలో అదనంగా ధాన్యం కొనుగోలుకు కేంద్రం గ్రీన్సిగ్నల్
0
15
Latest Articles
బాలయ్య సినిమాల.. ప్లానింగ్ మారుతుందా..?
నందమూరి బాలకృష్ణకి.. షూటింగ్లో గాయాలు అవ్వడం తెలిసిందే. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతానికి ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. దీంతో బాలయ్య సినిమాల...
- Advertisement -
- Advertisement -


