15 ఏళ్ల చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ భారత టీ20 జట్టులోకి చోటు సంపాదించాడు. తన బ్యాటింగ్తో ప్రపంచ క్రికెట్ను ఆశ్చర్యపరుస్తూ, ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లు , ఆసియా క్రీడల కోసం భారత T20 జట్టులో చోటు సంపాదించాడు. సీనియర్ భారత జట్టుకు ఎంపికైన అతి పిన్న వయస్కుడైన పురుష క్రికెటర్గా వైభవ్ సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. బీసీసీఐ ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్.. సూర్యవంశీ సామర్థ్యాలపై ప్రశంసలు కురిపించారు. ఇటీవల ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనతో వైభవ్ అదరగొట్టాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
భారత టీ20 జట్టులోకి వైభవ్ సూర్యవంశీ.. సచిన్ రికార్డ్ బ్రేక్
0
66
Next article
Latest Articles
శాఖల పనితీరుపై అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్
శాఖల పనితీరుపై అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు చారిత్రక తీర్పు ఇచ్చారని అన్నారు. ఈ తీర్పును అధికారులు కూడా గౌరవించాలని చెప్పారు. 2029లో 2024 కంటే ఎక్కువ...
- Advertisement -
- Advertisement -


