దేశ వ్యాప్తంగా నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ, అయోధ్య విరాళాల చోరీ కేసులపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు నీట్ పేపర్ లీకేజీపై స్పందించారు. ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో 13మందిని జైలుకు పంపించామన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం మళ్లీ నీట్ పరీక్షను నిర్వహించామని చెప్పారు.
నీట్ పేపర్ లీక్ కేసులో 13మందిని జైలుకు పంపాం-కిరణ్ రిజిజు
0
11
Previous article
Next article
Latest Articles
సుకుమార్.. మార్పు కోరుకుంటున్నారా..?
క్రియేటీవ్ జీనియస్ సుకుమార్.. పుష్ప 2 రిలీజై సంవత్సరంన్నర అయినా ఇంత వరుకు కొత్త సినిమాని పట్టాలెక్కించలేదు. త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మూవీని స్టార్ట్ చేయడానికి సుకుమార్...
- Advertisement -
- Advertisement -


