పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే ప్రతిష్టంభన నెలకొంది. ఎటువంటి కార్యకలాపాలు సాగకుండానే పార్లమెంట్ ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి. నీట్ ప్రశ్నాపత్రం లీకేజి వ్యవహారం, అయోధ్య విరాళాల చోరీ ఘటనలపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వెల్లోకి దూసుకెళ్లిన ఎంపీలు నినాదాలు చేశారు. స్పీకర్ విజ్ఞప్తి చేసినా విపక్షాలు ఆందోళనలను కొనసాగించాయి. రాజ్యసభలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. దీంతో లోక్సభ, రాజ్యసభ పలుమార్లు వాయిదా పడి చివరకు రేపటికి వాయిదా పడ్డాయి.
ఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభలు రేపటికి వాయిదా
0
14
Previous article
Next article
Latest Articles
జెత్వానీ కేసులో కూటమి సర్కార్కు షాక్
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కూటమి సర్కార్కు షాక్ తగిలింది. సీఐడీ సమర్పించిన చార్జిషీట్లో దిమ్మతిరిగే వాస్తవాలు బయటకు వచ్చాయి. జెత్వానే అతి పెద్ద బ్లాక్మెయిలర్ అని సీఐడీ తేల్చింది. విజయవాడ...
- Advertisement -
- Advertisement -


