తెలంగాణలో వైద్యం పడకేసిందని మాజీ మంత్రి హరీష్రావు ఆరోపించారు. నిజామాబాద్లో సిజేరియన్ తర్వాత వైద్యం వికటించిందని చెప్పారు. ఐదుగురు మహిళలను నిమ్స్కు తరలించారని.. పిల్లలకు ఇన్ఫెక్షన్ సోకి నిలోఫర్లో చేరారని అన్నారు. కాలం చెల్లిన మందులు వాడారని చెప్పారని తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. మరోవైపు ఖమ్మం అత్యాచారం బాధితురాలిని ఆదుకోవాలని కోరారు. బాలికకు 25 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు హరీష్రావు.
తెలంగాణలో వైద్యం పడకేసింది-హరీష్రావు
0
13
Previous article
Latest Articles
జెత్వానీ కేసులో కూటమి సర్కార్కు షాక్
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కూటమి సర్కార్కు షాక్ తగిలింది. సీఐడీ సమర్పించిన చార్జిషీట్లో దిమ్మతిరిగే వాస్తవాలు బయటకు వచ్చాయి. జెత్వానే అతి పెద్ద బ్లాక్మెయిలర్ అని సీఐడీ తేల్చింది. విజయవాడ...
- Advertisement -
- Advertisement -


