తెలంగాణలో వైద్యం పడకేసిందని మాజీ మంత్రి హరీష్రావు ఆరోపించారు. నిజామాబాద్లో సిజేరియన్ తర్వాత వైద్యం వికటించిందని చెప్పారు. ఐదుగురు మహిళలను నిమ్స్కు తరలించారని.. పిల్లలకు ఇన్ఫెక్షన్ సోకి నిలోఫర్లో చేరారని అన్నారు. కాలం చెల్లిన మందులు వాడారని చెప్పారని తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. మరోవైపు ఖమ్మం అత్యాచారం బాధితురాలిని ఆదుకోవాలని కోరారు. బాలికకు 25 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు హరీష్రావు.
తెలంగాణలో వైద్యం పడకేసింది-హరీష్రావు
0
41
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


