జెడ్‌ ప్లస్‌ భద్రత ఉపసంహరణ.. లాలూ ఇంటి బయట కర్రలతో ఆర్‌జేడీ కార్యకర్తల కాపలా

భద్రతా బలగాల Z-ప్లస్ సెక్యూరిటీని బిహార్ ప్రభుత్వం ఉపసంహరించడంపై మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఆయన భార్య రబ్రీదేవి అసంతృప్తి వ్యక్తం చేశారు. వారికి కేటాయించిన భద్రతా బృందాన్ని తిరిగి పంపించివేశారు. రాష్ట్రంలో వీఐపీలకు అందిస్తున్న భద్రతను సమీక్షించిన అనంతరం ప్రభుత్వం జెడ్‌ ప్లస్‌ అనే అత్యున్నతస్థాయి భద్రతను లాలూ, రబ్రీదేవికి ఉపసంహరించుకుంది. ఇద్దరు సీనియర్‌ రాష్ట్రీయ జనతాదళ్‌ నేతలకు బిహార్‌ ప్రభుత్వం ఆర్మ్డ్‌ పోలీస్‌ భద్రతను కేటాయించింది. అయితే పాట్నాలోని 10 సర్క్యులర్‌ రోడ్ నివాసం బయట మోహరించిన భద్రతా సిబ్బందిని వారు అక్కడి నుంచి పంపించివేశారు. దీంతో ఆర్ జేడీ కార్యకర్తలు లాలూ ఇంటి బయట కర్రలతో కాపాలా కాస్తున్నారు.

Latest Articles

కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?

నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్