భద్రతా బలగాల Z-ప్లస్ సెక్యూరిటీని బిహార్ ప్రభుత్వం ఉపసంహరించడంపై మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి అసంతృప్తి వ్యక్తం చేశారు. వారికి కేటాయించిన భద్రతా బృందాన్ని తిరిగి పంపించివేశారు. రాష్ట్రంలో వీఐపీలకు అందిస్తున్న భద్రతను సమీక్షించిన అనంతరం ప్రభుత్వం జెడ్ ప్లస్ అనే అత్యున్నతస్థాయి భద్రతను లాలూ, రబ్రీదేవికి ఉపసంహరించుకుంది. ఇద్దరు సీనియర్ రాష్ట్రీయ జనతాదళ్ నేతలకు బిహార్ ప్రభుత్వం ఆర్మ్డ్ పోలీస్ భద్రతను కేటాయించింది. అయితే పాట్నాలోని 10 సర్క్యులర్ రోడ్ నివాసం బయట మోహరించిన భద్రతా సిబ్బందిని వారు అక్కడి నుంచి పంపించివేశారు. దీంతో ఆర్ జేడీ కార్యకర్తలు లాలూ ఇంటి బయట కర్రలతో కాపాలా కాస్తున్నారు.
జెడ్ ప్లస్ భద్రత ఉపసంహరణ.. లాలూ ఇంటి బయట కర్రలతో ఆర్జేడీ కార్యకర్తల కాపలా
0
20
Previous article
Latest Articles
భారత టీ20 జట్టులోకి వైభవ్ సూర్యవంశీ.. సచిన్ రికార్డ్ బ్రేక్
15 ఏళ్ల చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ భారత టీ20 జట్టులోకి చోటు సంపాదించాడు. తన బ్యాటింగ్తో ప్రపంచ క్రికెట్ను ఆశ్చర్యపరుస్తూ, ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లు , ఆసియా క్రీడల కోసం భారత T20...
- Advertisement -
- Advertisement -


