అస్సాం జోర్హాట్ వైమానిక స్థావరంలో విమాన ప్రమాదం జరిగింది. భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 రవాణా విమానం.. ఎయిర్బేస్ లోపల ల్యాండ్ అవుతూ కూలిపోయింది. విమానంలో సడెన్గా మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగింది. ఘటనలో పైలెట్ మృతి చెందినట్లు తెలుస్తోంది. అలాగే మరికొంత మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. స్పాట్ వద్ద భద్రతా బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి.
కూలిన ఇండియన్ ఎయిర్ఫోర్స్ AN-32 రవాణా విమానం
0
49
Previous article
Latest Articles
బీహార్ బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం
బీహార్ బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. బీజేపీ సిట్టింగ్ స్థానంలో ప్రశాంత్ కిషోర్ గెలిచారు. వరుసగా 8 సార్లు గెలిచిన బీజేపీ సిట్టింగ్ స్థానంలో జన్...
- Advertisement -
- Advertisement -


