24 మంది భారతీయులు ఉన్న నౌకపై దాడి చేసింది అమెరికానే అని ఆ దేశ సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది. నిబంధనలకు విరుద్ధంగా ఇరాన్ పోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో దాడి చేసినట్టు ప్రకటించింది. ఈ ఘటన గల్ఫ్ ఆఫ్ ఒమన్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో భారత సిబ్బంది సురక్షితంగా బయటపడింది.
భారతీయులు ఉన్న నౌకపై దాడి చేసింది అమెరికానే
0
39
Latest Articles
బీజేపీలోకి నిజంగానే వలసలు ఉండబోతున్నాయా? లేదంటే ఇది మైండ్ గేమా?
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సుదీర్ఘ సమయం ఉన్నప్పటికీ, ప్రధాన రాజకీయ పార్టీల మధ్య అధికార పోరు అప్పుడే తారాస్థాయికి చేరింది. గెలుపే లక్ష్యంగా ఎవరికి వారు వ్యూహాలు రచిస్తూ ప్రత్యర్థులపై...
- Advertisement -
- Advertisement -


