Live Tv

బ్రేకింగ్ న్యూస్

టాప్ న్యూస్

మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో రేవంత్, కిషన్ రెడ్డి భేటీ

ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. కేంద్రమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కూడా హాజరయ్యారు. హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-2...

ఆంధ్ర ప్రదేశ్

సాయికృష్ణ అదృశ్యం కేసులో సస్పెండెడ్‌ సీఐ నాగరాజు అరెస్ట్‌

విజయవాడ రౌడీషీటర్‌ సాయికృష్ణ అదృశ్యం కేసులో సిట్‌ దూకుడు పెంచింది. సస్పెండెడ్ సీఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్టు చేశారు. అంతకుముందు నాగరాజు ఇంటికి భారీగా పోలీసుల బలగాలు చేరుకున్నాయి. అయితే నాగరాజు...

తెలంగాణ

మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో రేవంత్, కిషన్ రెడ్డి భేటీ

ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. కేంద్రమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కూడా హాజరయ్యారు. హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-2...

ఎంటర్టైన్మెంట్

కిరణ్ అబ్బవరం లైనప్ మామూలుగా లేదుగా..

కిరణ్ అబ్బవరం.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి.. అంచలంచలుగా ఎదుగుతున్నాడు. హీరోగానే కాకుండా.. రైటర్ గా, ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా.. ఇలా తనలోని టాలెంట్ ని బయటపెడుతూ...

మాస్ రాజాని టెన్షన్ పెడుతున్న టాక్సిక్..?

కేజీఎఫ్ హీరో యశ్ నటించిన టాక్సిక్ మార్చిలో రావాల్సిన సినిమా. ఆతర్వాత జూన్ లో రిలీజ్ అన్నారు. ఆతర్వాత ఆగష్టులో లేదా దసరాకి విడుదల అన్నారు. రీసెంట్ గా.. సంక్రాంతిలో టాక్సిక్ రిలీజ్...

షాక్ ఇచ్చిన సామ్..

సమంత.. మా ఇంటి బంగారం అంటూ ప్రేక్షకుల ముందుకు రావడం.. ఈ మూవీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండడం తెలిసిందే. అయితే.. సామ్.. సినిమాకి కలెక్షన్స్ వస్తాయా..? వస్తే.. ఏ రేంజ్లో...

జీవీ.. యమా క్రేజీ..

జీవీ ప్రకాష్ కుమార్.. ఓ వైపు మ్యూజిక్ డైరెక్టర్ గా సంగీతం అందిస్తూ.. మరో వైపు హీరోగా నటిస్తూ.. కెరీర్లో దూసుకెళుతున్నాడు. అటు తమిళ్, ఇటు తెలుగులో క్రేజీ సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ...

రిషబ్‌తో రిస్క్ చేస్తున్నారా..?

రిషబ్ శెట్టి.. ఒకప్పుడు శాండిల్ వుడ్ కే పరిమితమైన హీరో. కానీ.. కాంతర మూవీతో తన మార్కెట్ పెరిగింది. పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అందుకనే.. రెమ్యూనరేషన్ బాగానే డిమాండ్ చేస్తున్నాడని ఆమధ్య...

ఓజీ 2 ప్లాన్ మారిందా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో మరచిపోలేని సినిమాల్లో ఒకటి ఓజీ. సుజిత్ తెరకెక్కించిన ఓజీ మూవీకి సీక్వెల్ ఉందని ప్రకటించారు కానీ.. ఇంత వరుకు ఎప్పుడు స్టార్ట్ చేస్తారో అప్ డేట్...

జాతీయం

మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో రేవంత్, కిషన్ రెడ్డి భేటీ

ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. కేంద్రమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కూడా హాజరయ్యారు. హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-2...

అంతర్జాతీయం

పదవికి రాజీనామా చేసిన బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌

బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌(UK PM keir starmer) తన పదవికి రాజీనామా చేశారు. లేబర్‌ పార్టీ ఒత్తిడి వల్లే తాను ప్రధాని పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. పదవిలో ఉన్నంత కాలం...

క్రైమ్

సాయికృష్ణ అదృశ్యం కేసులో సస్పెండెడ్‌ సీఐ నాగరాజు అరెస్ట్‌

విజయవాడ రౌడీషీటర్‌ సాయికృష్ణ అదృశ్యం కేసులో సిట్‌ దూకుడు పెంచింది. సస్పెండెడ్ సీఐ నాగరాజును సిట్ అధికారులు అరెస్టు చేశారు. అంతకుముందు నాగరాజు ఇంటికి భారీగా పోలీసుల బలగాలు చేరుకున్నాయి. అయితే నాగరాజు...

కోచింగ్ సెంటర్ లో మంటలు… కిందకు దూకేసిన విద్యార్థులు… 11 మంది మృతి

యూపీ రాజధాని లక్నోలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అలీగంజ్ జిల్లా పూర్నియాలోని కోచింగ్ సెంటర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కోచింగ్‌ సెంటర్‌ పై...

వర్చువల్ గా హాజరైన అల్లు అర్జున్

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్‌ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు,. న్యాయమూర్తి ఎదుట ఆయన వర్చువల్‌గా హాజరయ్యారు. షూటింగ్‌ వల్ల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని...

వసంత కృష్ణ ప్రసాద్‌ దోపిడీపై చర్యలు తీసుకోండి- కలెక్టర్ కు జోగి రమేశ్ ఫిర్యాదు

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ను మాజీ మంత్రి జోగి రమేశ్‌ కలిశారు. మైలవరంలో అక్రమ మైనింగ్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మైనింగ్ దోపిడీపై ఆధారాలు ఉన్నాయని అన్నారు,. వసంత కృష్ణ ప్రసాద్‌ దోపిడీపై చర్యలు...

అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణకు హాజరైన దువ్వాడ శ్రీనివాస్‌

అనుచిత వ్యాఖ్యల కేసులో దువ్వాడ శ్రీనివాస్‌ విచారణకు హాజరయ్యారు. మాధురితోనూ, లాయర్‌తోనూ కలిసి శ్రీకాకుళం జిల్లాలోని కొత్తూరు సీఐ ఆఫీసుకు వెళ్లారు. అనుచరులతో కలిసి వెళ్లారు. అయితే అనుచరులను పోలీస్‌ స్టేషన్‌లోకి అనుమతించలేదు....

ఏలూరు జిల్లాలోకి ప్రవేశించిన పెద్ద పులి

ఏలూరు జిల్లాలోకి పెద్ద పులి ప్రవేశించింది. దేవీపట్నం మండలం కొండమొదలు వద్ద గోదావరి నది దాటి ఏలూరు జిల్లా పోలవరం మండలం చిరువాక ప్రాంతంలో పెద్దపులి కదలికలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. గత...

స్పోర్ట్స్

తెలంగాణ క్రికెట్‌ లీగ్‌కు సర్వం సిద్ధం…తగ్గేదేలే

ఐపీఎల్‌కు ధీటుగా తెలంగాణ క్రికెట్‌ లీగ్‌కు తెరలేచింది. హైదరాబాద్‌ ఉప్పల్‌ స్టేడియం వేదికగా టీజీ20 క్రికెట్ లీగ్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. జూన్‌ 21వ తేదీ ఆదివారం సాయంత్రం నుంచి పోరు షురూ కానుంది....

హీరో విజయ్‌ దేవరకొండకు TCA లీగల్ నోటీసులు

హీరో విజయ్‌ దేవరకొండకు తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ లీగల్ నోటీసులు పంపింది. HCA టీజీ20 లీగ్‌ను ప్రమోట్‌ చేయడంపై నోటీసులు ఇచ్చింది.  HCA టీజీ20 లీగ్‌కు బీసీసీఐ అనుమతి లేదని TCA పేర్కొంది....

అల్జీరియాపై హ్యాట్రిక్‌.. రికార్డులు బద్దలు కొట్టిన మెస్సీ

ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తూ అర్జెంటీనా దిగ్గజం లియోనల్‌ మెస్సీ( Lionel Messi) బుధవారం అల్జీరియాపై తన తొలి ఫిఫా వరల్డ్ కప్ హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు. కాన్సాస్ సిటీలోని యార్రో...

డకౌట్‌ నుంచి తప్పించుకున్న వైభవ్‌ సూర్యవంశీ

ఇండియా, ఆఫ్ఘనిస్తాన్‌ మధ్య జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ డకౌట్‌ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. షామ్స్‌ బౌలింగ్‌లో వైభవ్‌ కొట్టిన బంతిని ఫరూదూన్ అందుకున్నాడు....

టీజీ20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ

టీజీ20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ వ్యవహరించనున్నారు. హెచ్‌సీఏ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ నియమితులయ్యారు. శ్రీనిధి యూనివర్సిటీ టైటిల్ స్పాన్సర్‌గా...

టైమ్‌ మ్యాగజైన్‌లో భారత క్రీడాకారిణి స్మృతి మంధాన పేరు

భారత ప్రముఖ మహిళా క్రికెట్ క్రీడాకారిణి స్మృతి మంధానకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ ప్రకటించిన '2026 అత్యంత ప్రభావవంతమైన 100 మంది క్రీడాకారుల జాబితాలో స్థానం సంపాదించారు. అంతర్జాతీయంగా...

సూర్యవంశీ కుటుంబం నుంచి మరో యువ బ్యాటర్‌

సూర్యవంశీ కుటుంబం నుంచి మరో యువ క్రికెటర్ తన బ్యాటింగ్‌తో సెంటర్‌ ఆఫ్‌ ది అట్రాక్షన్‌గా నిలిచాడు. అతనే వైభవ్‌ సూర్యవంశీ తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ. బీహార్‌లోని సమస్తిపూర్‌లో జరిగిన ఓ స్థానిక...

భారత షూటర్‌, కోచ్‌ జస్పాల్‌ రాణా మృతి

భారత షూటర్‌, కోచ్‌ జస్పాల్‌ రాణా 49 ఏళ్ల వయసులో మృతి చెందారు. ఢిల్లీలోని మాక్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఇదే ఆస్పత్రిలో ఇటీవలే ఆయనకు స్టంట్ ఆపరేషన్‌ జరిగింది....

గ్యాలెరీ

త్రిప్తి దిమ్రి రూ.14 కోట్ల ముంబై బంగ్లా…

బాలివుడ్ నటి త్రిప్తి దిమ్రీ.. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నారు. ఆమె నటించిన తాజా చిత్రం మా బెహెన్‌.. ఈ నెల మొదటివారంలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. కాలా, యానిమల్‌ చిత్రాల్లో నటనకుగాను ఆమెకు మంచి...

క్రైమ్

నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ-ఫిఫ్టీ 154 పాయింట్లు నష్టపోయి.. 24,013 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 607 పాయింట్లు నష్టపోయి.. 76,802 వద్ద ట్రేడవుతోంది. వరుసగా రెండోరోజు స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో...

రూ.38,424 కోట్లకు చేరిన రక్షణ ఎగుమతులు

2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ ఎగుమతులు ఆల్‌టైమ్‌ హై స్థాయికి చేరుకున్నాయి. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం... రక్షణ ఎగుమతులు రూ.38,424 కోట్లకు చేరుకుని, గత...

సడెన్‌గా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌లకు ఎందుకు మెటా ఛార్జ్‌ చేస్తోంది?

ఇటీవల మెటా సంస్థ తన ప్రధాన యాప్‌లైన ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ కోసం ప్రపంచవ్యాప్తంగా సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ప్రారంభించింది. వ్యాపారాలు, కంటెంట్ క్రియేటర్లు, మెటా ఏఐ వినియోగదారుల కోసం కొత్త...

దగ్గుమందు సిరప్‌ల వినియోగంపై కేంద్రం కీలక ఆదేశాలు..ప్రిస్క్రిప్షన్‌ లేకుండా

దగ్గుమందు సిరప్‌ల వినియోగంపై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ప్రిస్క్రిప్షన్‌ లేకుండా నేరుగా మెడికల్ షాపుల్లో దంగు మందు కొనుగోలు చేయకుండా కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది....

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ-ఫిఫ్టీ 330 పాయింట్లు పెరిగి.. 23,953 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 1115 పాయింట్లు లాభపడి.. 76,650 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మొన్న భారీ...

ఐపీఓతో 75 బిలియన్ డాలర్లను సమీకరించి చరిత్ర సృష్టించిన స్పేస్‌ఎక్స్

అతిపెద్ద ఐపీఓతో స్సేస్‌ ఎక్స్ సంస్థ చరిత్ర సృష్టించింది. అతిపెద్ద పబ్లిక్ కంపెనీల సరసన చేరింది. సంస్థ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్‌గా నిలిచే దిశగా అడుగులు వేస్తున్నారు. గురువారం...

Feature Stories

RELATED NEWS