కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తమ పార్టీ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నూతన కర్ణాటక అధ్యక్షుడిగా బీకే హరిప్రసాద్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కార్యకలాపాలకు అడ్డు తగిలిన కార్యకర్తలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీకే శివకుమార్కు మద్దతుగా డీకే డీకే అంటూ నినాదాలు చేయడంపై ఖర్గే అసహనం వ్యక్తం చేశారు.ఈ నినాదాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. కార్యకర్తలను యూజ్ లెస్ ఫెలోస్ అంటూ మందలించారు. ఇది పార్టీ కార్యక్రమమని.. ఏ ఒక్క నాయకుడి కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం కాదని గుర్తు చేశారు. ఏ కార్యక్రమాన్ని కూడా వ్యక్తిగత నాయకుల ప్రచార వేదికగా మార్చకూడదని ఖర్గే స్పష్టం చేశారు.
‘యూజ్ లెస్ ఫెలోస్’.. కార్యకర్తలపై ఖర్గే ఆగ్రహం
0
29
Previous article
Latest Articles
SIRలో లోపాలు, సమస్యలపై సీఈవోకి బీఆర్ఎస్ ఫిర్యాదు
BRK భవన్లో CEO సుదర్శన్రెడ్డిని బీఆర్ఎస్ నేతలు కలిశారు. SIRలో లోపాలు, సమస్యలపై ఫిర్యాదు చేశారు. ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే ఉండాలని. ..హైదరాబాద్లో డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని చెప్పారు. చర్యలు...
- Advertisement -
- Advertisement -


