చిత్తూరు జిల్లా బంగారెడ్డిపల్లిలో విషాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్య, పిల్లలకు విషమిచ్చి.. భర్త ఉరేసుకొని చనిపోయాడు. మృతులు భర్త దాము, భార్య నిర్మల, పిల్లలు దిలీప్, శ్రీవిద్యలుగా గుర్తించారు. భార్య నిర్మలకు ఆరోగ్యం సరిగా లేకపోవడం, కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో ఈ దారుణానికి పాల్పడ్డారు. తమ మరణానికి ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ నోట్ రాసి ప్రాణాలు వదిలారు.
చిత్తూరు జిల్లా బంగారెడ్డిపల్లిలో విషాదం..ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
0
27
Latest Articles
నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అరెస్ట్
నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో
మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. ఈ సోదాల్లో రూ.3 కోట్లకుపైగా ఆస్తులు గుర్తించింది ఏసీబీ. 4...
- Advertisement -
- Advertisement -


