ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. కేంద్రమంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా హాజరయ్యారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణ, IRFC లోన్పై చర్చించారు. పట్టణాభివృద్ధి ప్రాజెక్టులు, ఇతర అంశాలపై చర్చించారు. నిన్న రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి సంయుక్తంగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కలిశారు.
మనోహర్లాల్ ఖట్టర్తో రేవంత్, కిషన్ రెడ్డి భేటీ
0
44
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


