ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. కేంద్రమంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా హాజరయ్యారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణ, IRFC లోన్పై చర్చించారు. పట్టణాభివృద్ధి ప్రాజెక్టులు, ఇతర అంశాలపై చర్చించారు. నిన్న రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి సంయుక్తంగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కలిశారు.
మనోహర్లాల్ ఖట్టర్తో రేవంత్, కిషన్ రెడ్డి భేటీ
0
12
Latest Articles
నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అరెస్ట్
నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో
మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. ఈ సోదాల్లో రూ.3 కోట్లకుపైగా ఆస్తులు గుర్తించింది ఏసీబీ. 4...
- Advertisement -
- Advertisement -


