ఏలూరు జిల్లాలోకి పెద్ద పులి ప్రవేశించింది. దేవీపట్నం మండలం కొండమొదలు వద్ద గోదావరి నది దాటి ఏలూరు జిల్లా పోలవరం మండలం చిరువాక ప్రాంతంలో పెద్దపులి కదలికలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. గత ఆరు రోజులుగా పెద్దపులి జాడ కనిపించకపోవడంతో భారీ డ్రోన్లతో కేరళ బృందంతో సెర్చ్ ఆపరేషన్ చేశారు అధికారులు. తెల్లవారుజామున పెద్దపులికి అమర్చిన ట్రాకింగ్ కాలర్ సిస్టం ద్వారా ఏలూరు జిల్లాలోకి వెళ్ళినట్లుగా అటవీ అధికారులు గుర్తించారు. పెద్దపులిని పట్టుకునేందుకు రెండు జిల్లాల్లో ప్రత్యేక బృందాలతో ఆపరేషన్ కొనసాగుతోంది.
ఏలూరు జిల్లాలోకి ప్రవేశించిన పెద్ద పులి
0
58
Previous article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


