భూపాలపల్లి జిల్లాలో జరిగిన దారుణంపై హరీశ్ రావు ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. డీటీవో వెంకన్న మృతిపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇసుక, బొగ్గు మాఫియాను అడ్డుకుంటే చంపేస్తారా?.. అంటూ మండిపడ్డారు. ప్రమాద ఘటనపై వాస్తవాలను తేల్చాలని అన్నారు. ఇసుక, బొగ్గు మాఫియా వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు హరీశ్రావు
ఇసుక, బొగ్గు మాఫియాను అడ్డుకుంటే చంపేస్తారా?- హరీశ్ రావు
0
18
Previous article
Latest Articles
ఏక్నాథ్ షిండే క్యాంపులో చేరిన రెబల్ ఉద్ధవ్ సేన ఎంపీలు
ఉధ్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలు ఏక్నాథ్ షిండేకు చెందిన శివసేన పార్టీలో చేరారు. ఏక్నాథ్ షిండే సమక్షంలో పార్టీలో చేరారు. దీంతో కొన్ని రోజులుగా సాగుతున్న ఊహాగానాలకు తెరపడినట్టైంది. ఈ...
- Advertisement -
- Advertisement -


