భూపాలపల్లి జిల్లాలో జరిగిన దారుణంపై హరీశ్ రావు ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. డీటీవో వెంకన్న మృతిపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇసుక, బొగ్గు మాఫియాను అడ్డుకుంటే చంపేస్తారా?.. అంటూ మండిపడ్డారు. ప్రమాద ఘటనపై వాస్తవాలను తేల్చాలని అన్నారు. ఇసుక, బొగ్గు మాఫియా వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు హరీశ్రావు
ఇసుక, బొగ్గు మాఫియాను అడ్డుకుంటే చంపేస్తారా?- హరీశ్ రావు
0
53
Previous article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


