అనుచిత వ్యాఖ్యల కేసులో దువ్వాడ శ్రీనివాస్ విచారణకు హాజరయ్యారు. మాధురితోనూ, లాయర్తోనూ కలిసి శ్రీకాకుళం జిల్లాలోని కొత్తూరు సీఐ ఆఫీసుకు వెళ్లారు. అనుచరులతో కలిసి వెళ్లారు. అయితే అనుచరులను పోలీస్ స్టేషన్లోకి అనుమతించలేదు. కుంచాలపేట జంక్షన్ దగ్గరే అనుచరులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో దివ్వల మాధురి వాగ్వాదానికి దిగారు. 2025లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసు నమోదైంది. ఈ కేసులోనే దువ్వాడ శ్రీనివాస్, దివ్వల మాధురి సోమవారం విచారణకు హాజరయ్యారు.
అనుచిత వ్యాఖ్యల కేసులో విచారణకు హాజరైన దువ్వాడ శ్రీనివాస్
0
41
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


