యూపీ రాజధాని లక్నోలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అలీగంజ్ జిల్లా పూర్నియాలోని కోచింగ్ సెంటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కోచింగ్ సెంటర్ పై నుంచి దూకేశారు. ఈ ఘటనలో 11మంది మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. భవనం మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
కోచింగ్ సెంటర్ లో మంటలు… కిందకు దూకేసిన విద్యార్థులు… 11 మంది మృతి
0
8
Previous article
Latest Articles
ఏక్నాథ్ షిండే క్యాంపులో చేరిన రెబల్ ఉద్ధవ్ సేన ఎంపీలు
ఉధ్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలు ఏక్నాథ్ షిండేకు చెందిన శివసేన పార్టీలో చేరారు. ఏక్నాథ్ షిండే సమక్షంలో పార్టీలో చేరారు. దీంతో కొన్ని రోజులుగా సాగుతున్న ఊహాగానాలకు తెరపడినట్టైంది. ఈ...
- Advertisement -
- Advertisement -


