ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై..రాజ్నాథ్కు కృతజ్ఞతలు తెలిపారు. రక్షణశాఖ భూములను త్వరగా బదలాయించాలని కోరారు. పలు కీలక అంశాలపై రాజ్నాథ్తో సీఎం రేవంత్ చర్చించారు.
రాజ్నాథ్ సింగ్తో రేవంత్ భేటీ
0
19
Previous article
Next article
Latest Articles
ఏక్నాథ్ షిండే క్యాంపులో చేరిన రెబల్ ఉద్ధవ్ సేన ఎంపీలు
ఉధ్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలు ఏక్నాథ్ షిండేకు చెందిన శివసేన పార్టీలో చేరారు. ఏక్నాథ్ షిండే సమక్షంలో పార్టీలో చేరారు. దీంతో కొన్ని రోజులుగా సాగుతున్న ఊహాగానాలకు తెరపడినట్టైంది. ఈ...
- Advertisement -
- Advertisement -


